భారతీయులకు శుభవార్త..! కొవిడ్ సెకండ్ వేవ్ పీక్ వెళ్లిపోయింది. కానీ ముప్పు మాత్రం ఇంకా అలాగే ఉన్నది. భారత్లో వరుసగా నాలుగు రోజులుగా 4 లక్షలకు పైగా కొత్త కరోనా కేసులు నమోదైన తర్వాత ఇప్పుడు అది క్రమం�
లాక్డౌన్ చర్చ నేడు సీఎం నేతృత్వంలో క్యాబినెట్ భేటీ మధ్యాహ్నం 2.00 గంటలకు సమావేశం ధాన్యం కొనుగోళ్లపై పడే ప్రభావంపైనా చర్చ పలు రాష్ర్టాల్లో లాక్డౌన్లు, ఆంక్షలు ఢిల్లీ, మహారాష్ట్రల్లో పూర్తిగా అమలు రాష�
న్యూఢిల్లీ, మే 5: మారుతి సుజుకీ గత నెలలో ఉత్పత్తిలో భారీగా కోత విధించింది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఉత్పత్తిని 7 శాతం తగ్గించినట్లు సంస్థ ఒక ప్రకటనల్లో వెల్లడించింది. దీంతో ఏప్రిల్లో 1,59,955 యూనిట్ల వాహనాల�
ఎప్పుడొస్తుందో చెప్పలేం.. సిద్ధంగా ఉండాలి సెకండ్వేవ్ ఇంత ఉగ్రంగా ఉంటుందనుకోలేదు కేంద్ర ముఖ్య శాస్త్రీయ సలహాదారు విజయరాఘవన్ 12 రాష్ర్టాల్లో లక్షకుపైగా యాక్టివ్ కేసులు 24 రాష్ర్టాల్లో 15 శాతానికిపైగా ప�
రూ.50 వేల కోట్ల ప్రత్యేక నిధులు వ్యక్తిగత, చిన్న తరహా రుణాలపై రెండేండ్ల మారటోరియం కొవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో ఆర్బీఐ చర్యలు ముంబై, మే 5: కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెడుతున్నదని రిజర
ఏప్రిల్లో రూ.29 లక్షల కోట్ల పైమాటేకొవిడ్ సెకండ్ వేవ్తో భారీగా పెరిగిన నగదు నిల్వలు ముంబై, మే 4: దేశంలో నగదు చలామణి నానాటికీ పెరుగుతున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22)లోనూ ఈ ధోరణి కొనసాగుతున్నది. గత నెల�
15 రోజుల్లోనే 50 లక్షల కొత్త కేసులు న్యూఢిల్లీ, మే 4: దేశంలో కరోనా సెకండ్ వేవ్ (రెండో దశ ఉద్ధృతి) విలయం సృష్టిస్తున్నది. వైరస్ కేసుల సంఖ్య 2 కోట్లు దాటింది. సోమవారం నుంచి మంగళవారానికి 24 గంటల్లో కొత్తగా 3,57,229 కేస�
రాష్ట్రంలో| మహారాష్ట్రలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చింది. ప్రతిరోజు అర లక్షకుపైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో రాష్ట్రంలో ఒక్క ఏప్రిల్ నెలలోనే 17.46 లక్షల మంది కరోనా బారినపడ్డారు.
భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్కు ప్రజలు ప్రత్యక్షంగా బాధ్యత వహించాలని, ముఖ్యంగా విద్యావంతులైన మధ్య తరగతి వారి నిర్లక్ష్యం వల్లనే వ్యాప్తి చెందుతున్నదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్
న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: దేశంలో ఇటీవల గుర్తించిన డబుల్, ట్రిపుల్ మ్యూటెంట్ స్ట్రెయిన్ల మధ్య పెద్దగా తేడా ఏమీలేదని, రెండు స్ట్రెయిన్లు ఒకే మాదిరిగా ఉన్నాయని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోమెడికల్ జీ�
సాయం చేసేందుకు సిద్ధం | కరోనా రెండో వేవ్తో తీవ్ర ఇబ్బంది పడుతున్న భారత్కు అన్నివిధాలా సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మక్రాన్ అన్నారు.