రెండో వేవ్లో ఎక్కువేం లేదు: కేంద్రం వయసులవారీగా కరోనా కేసులు, మృతుల గణాంకాలు విడుదల న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: కరోనా వైరస్ తీవ్రత మొదటి వేవ్లో ఉన్నట్టుగానే రెండోవేవ్లోనూ ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింద
రాజధాని సహా అన్ని జిల్లాల్లో కేసుల పెరుగుదల వారంలో 5 రెట్ల వేగంతో వ్యాపిస్తున్న కరోనా వైరస్ రాష్ట్రవ్యాప్తంగా 363 మైక్రో కంటైన్మెంట్ జోన్ల ఏర్పాటు హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ)ః సెకండ్వేవ్ రూ
న్యూఢిల్లీ: ఐసీఎంఆర్ డైరక్టర్ బల్రామ్ భార్గవ్ ఇవాళ మీడియాతో మాట్లాడారు. దేశంలో ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితిపై ఆయన కొన్ని కామెంట్స్ చేశారు. రెండు దశల్లోనూ 70 శాతం మంది కరోనా సోకినవారిలో ఎక�
న్యూఢిల్లీ : భారత్ లో కరోనా వైరస్ సెకండ్ వేవ్ కు కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ (ఈసీ) బాధ్యత వహించాలని శివసేన ఆరోపించింది. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల నుంచి వైరస్ కేసులు ఇతర ప
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చింది. గత ఏడాది విజృంభించిన ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ మరింత ప్రమాదకరంగా కనిపిస్తున్నది. రోజురోజుకు వేగంగా విస్తరిస్తున్నది. గత నాలుగు రోజుల నుం�
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజెస్ కంట్రోల్కు మార్చిలో పంపిన 70 శాతం నమూనాలు బ్రిటన్ వేరియంట్ కరోనా వైరస్ను కలిగి ఉన్నాయని PGIMER డైరెక్టర్ ప్రొఫెసర్ జగత్ రామ్ తెలిపారు. ఈ జా
న్యూఢిల్లీ: కరోనా కేసులపరంగా భారత్ మరోసారి బ్రెజిల్ను దాటింది. ప్రపంచ దేశాల్లో అమెరికా తర్వాత రెండో స్థానంలో ఉన్నది. దేశంలో కరోనా అడ్డూ అదుపూ లేకుండా వ్యాపిస్తున్నది. గడిచిన 24 గంటల్లో 1,68,912 కేసులు నమ�
కరోనా మహమ్మారి కొత్త లక్షణాలు లక్షణాలు లేకుండానే 90% విస్తరణ అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యులు హైదరాబాద్/సిటీబ్యూరో, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): రెండోదశలో కరోనా రూపుమార్చుకుంటున్నది. ఒకవైపు వైరస్ పరివర�
న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో రైతులు తమ నిరసనలను వాయిదా వేయాలని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కోరారు. ప్రభుత్వంతో చర్చలకు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. కరోనా దృష్ట్యా పిల