ఢిల్లీ ,మే, 28: కరోనా మహమ్మారి దెబ్బకు గతేడాదే కాదు ఈ ఏడాది కూడా చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు. కరోనా కారణంగా ఎంతోమంది ఉద్యోగాలు పోగా, మరికొంతమందికి వేతనాల్లో కోత పడింది. ఆ తర్వాత ఏదొక విధంగా కోలుకుంటున్నదన�
ముంబై : ఆసియాలోనే అతిపెద్ద మురికివాడగా పేరొందిన ముంబైలోని ధారావి ఒకప్పుడు కరోనా హాట్ స్పాట్ గా మారింది. మహమ్మారి కోరల్లో నలిగిన ధారావిలో గడిచిన 24 గంటల్లో కేవలం మూడు తాజా పాజిటివ్ కేసులు నమోదయ�
రాష్ట్రంలో రెండువారాలుగా కేసులు తగ్గుముఖం జ్వరసర్వేతో గ్రామాల్లో పాజిటివిటీ పరార్ పోస్ట్ కొవిడ్ సమస్యలు, బ్లాక్ ఫంగస్పై ప్రత్యేక దృష్టి మొదటిదశలో 7.75 లక్షల మంది సూపర్స్ప్రెడర్స్కు టీకా జిల్లాల�
కరోనా రెండో వేవ్ | తెలంగాణలో జూన్ చివరినాటికి రెండో వేవ్ అదుపులోకి వస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య సంచాలకుడు శ్రీనివాస రావు తెలిపారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ రేటు 4.1 శాతంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.
హైదరాబాద్: దేశంలో కరోనా సెకండ్ వేవ్ బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. సెకండ్ వేవ్ ధాటికి దేశ ప్రజలు అల్లాడిపోయారు. అతి భయానకమైన రోజులు గడపాల్సి వచ్చింది. అనేక రాష్ట్రాల్లో తొలి వేవ్తో పో
బలి తీసుకుంటున్న కరోనా | కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్నది. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలు పణంగా పెట్టి కొవిడ్ బాధితులను రక్షిస్తున్న డాక్టర్లు వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు.
వాషింగ్టన్: భారత్ లో బీభత్సంగా సాగుతున్న కరోనా సెకండ్వేవ్ “కల్లోలం” ఇప్పటివరకు తీవ్ర సమస్య ఎదుర్కోని ఇతర మధ్యాదాయ దేశాలకు హెచ్చరిక వంటిదని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) ఒక నివేదికలో తెలిపింద
ఆర్థిక సాయం| కరోనా సెకండ్ వేవ్లో మహమ్మారి వల్ల మరణించిన వారి కుటుంబాలను ఆదుకోవాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా మృతుల కుటుంబాలకు రూ. లక్ష ఆర్థిక సాయం అందించనుంది
కరోనా వైరస్ రెండో దశ మరింత ప్రమాదకరంగా ముందుకువచ్చి ప్రతిరోజూ దేశవ్యాప్తంగా వేలాది మరణాలకు కారణమవుతున్నది. 2020లో కొవిడ్-19 వైరస్ను మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో సమర్థవంతంగా నియంత్రించగలిగింది.లాక్డౌన్�
లక్నో: వైద్య సౌకర్యాల విషయంలో భారతదేశంలో పట్నాలకు, పల్లెలకు జమీన్ ఆస్మా అంతరముందని ప్రస్తుత పరిస్థితులు సూచిస్తున్నాయి. ముఖ్యంగా యూపీ వంటి వెనుకబడిన రాష్ట్రంలో చాలా ఊళ్లల్లో కుటుంబాలకు కుటుంబాలే కరోనా
తగ్గుతున్న కరోనా ఉధృతి | దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కాస్త తగ్గు ముఖం పట్టింది. వరుసగా నాలుగో రోజు 3 లక్షలలోపే పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
జూన్ 30 వరకు పెంచిన మారుతిన్యూఢిల్లీ, మే 12: కరోనా సెకండ్ వేవ్ ఉదృతమవుతుండటంతో కార్ల కొనుగోలుదారులకు ఆటోమొబైల్ సంస్థలు శుభవార్తను అందించాయి. కార్లపై ఉచిత సేవలు, వారంటీల గడువలను వచ్చే నెల చివరి వరకు పెంచ
రెండో దశ వ్యాప్తిలో లక్షణాలు అధికం క్షేత్రస్థాయిలో నియంత్రణకు ప్రభుత్వం కృషి ఫ్రంట్లైన్ వారియర్గా గర్వపడుతున్నా మహబూబ్నగర్ ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ ధర్మకారి రాంకిషన్ హైదరాబాద