కరోనా సెకండ్ వేవ్ ప్రభావంతో సినీ తారలందరూ మూడు నెలలుగా ఇంటికే పరిమితమయ్యారు. దేశవ్యాప్తంగా కొవిడ్ తగ్గుముఖం పడుతుండటంతో వివిధ రాష్ర్టాల్లో అన్లాక్ ప్రక్రియ మొదలైంది. షూటింగ్లకు అనుమతి లభించడంత�
న్యూఢిల్లీ : భారత్లో కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి ఆర్ధిక కార్యకలాపాలకు విఘాతం కలిగించడంతో వృద్ధి రేటు అంచనాలూ కుదుపులకు లోనవుతున్నాయి. 2021 కేలండర్ సంవత్సరంలో భారత వృద్ధి రేటును గతంలో 13.9 శాతం
దేశంలో ఎంతమంది నివసిస్తున్నారు? వారి ఆర్థిక, సామాజిక, రాజకీయ ప్రాతినిధ్యం ఏమిటి? నిరుద్యోగులు, అనాథలు, వికలాంగులు, అక్షరాస్యత నిష్పత్తి , మొదలైన వివరాలు జనగణన (సెన్సెస్) ద్వారా తెలుస్తుంది. ప్రజలకు సంక్షే�
ఢిల్లీ ,జూన్ 22: కరోనా నియంత్రణకు అవసరమైన జాగ్రత్తలన్నీ పాటిస్తూ, ఎక్కువ శాతం జనాభాకు వ్యాక్సినేషన్ అందించగలిగితే కోవిడ్ వైరస్ థర్డ్ వేవ్ను అడ్డుకోవచ్చని నీతీ ఆయోగ్ ఆరోగ్య వ్యవహారాల సభ్యుడు డాక్టర్ వి.కె.
ఢిల్లీ ,జూన్ 21: ఏప్రిల్ నెలలో ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈ.పి.ఎఫ్.ఓ) 12.76 లక్షల చందాదారులను చేరినట్లు ఈ.పి.ఎఫ్.ఓ. తెలిపింది. కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతున్నప్పటికీ 2021 ఏప్రిల్ నెలలో 13.73 శాతం చందాదారు�
న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్లో దేశ వ్యాప్తంగా 730 మంది వైద్యులు మరణించారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) తెలిపింది. బీహార్లో గరిష్ఠంగా 115 మంది, తర్వాత ఢిల్లీలో 109 మంది వైద్యులు కరోనా బారినపడి ప్రా
థర్డ్ వేవ్ వస్తే.. ఎవరెవరు అప్రమత్తంగా ఉండాలి? | దేశంలో కరోనా మహమ్మారి కాస్త తగ్గుముఖం పడుతున్నది. అయితే, మూడో దశ వ్యాప్తి ప్రస్తుతం సర్వత్రా చర్చలు జరుగుతున్నాయి.
న్యూఢిల్లీ : దేశాన్ని వణికించిన కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టినా ఉద్యోగాల కల్పన ఆశాజనకంగా లేదని మ్యాన్ పవర్ గ్రూప్ నిర్వహించన సర్వేలో వెల్లడైంది. రాబోయే నెలల్లో ఉపాధి కల్పన వేగం మ�
కొవిడ్-19 రెండో దశలో తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న సమస్య.. ఆక్సిజన్ స్థాయులుపడిపోవడం. కొన్నిరకాల ఆహార పదార్థాలను తరచూ తీసుకుంటే, ఆక్సిజన్ సామర్థ్యాన్ని సహజంగా పెంచుకుని, కరోనా ముప్పు నుంచి బయటపడవచ్చు. మిన
కరోనాతో 624 మంది వైద్యుల మృతి | కరోనా మహమ్మారి విజృంభణ దేశంలో కొనసాగుతున్నది. సెకండ్ వేవ్ అత్యంత వేగంగా సోకడంతో పాటు లెక్కలేనన్ని ప్రాణాల్ని బలి తీసుకుంటున్నది.
దంత సమస్యలున్నవారిలోనేమ్యుకర్మైకోసిస్ అధికం నోటి శుభ్రతతోనే నివారణ సాధ్యం ‘నమస్తే తెలంగాణ’తోడాక్టర్ జగదీశ్వర్రావు కొవిడ్ రోగులను కొత్తగా వేధిస్తున్న మరో సమస్య బ్లాక్ ఫంగస్ (మ్యుకర్మైకోసిస్
విద్యుత్తు సంస్థల్లో 6,305 మందికి వైరస్ రెండో వేవ్లోనే 67 మంది మరణం మొత్తం 113 మంది ఉద్యోగుల మృతి హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ): కరెంటోళ్లను కరోనా కష్టాలు వెంటాడుతున్నాయి. ఫ్రంట్లైన్ వారియర్లుగా విద్యుత్
‘థాంక్యూ’ సినిమా షూటింగ్ షెడ్యూల్ను పూర్తిచేసుకొని ఇటీవల ఇటలీ నుండి ఇండియాకు తిరిగొచ్చింది రాశీఖన్నా. షూటింగ్ సమయంలో సెకండ్ వేవ్ ఉధృతంగా ఉండటంతో విదేశాల్లో ఉన్నప్పటికీ తన ఆలోచనలన్నీ అనుక్షణం మా�