అత్యవసమైతేనే బయటకు రావాలి | వచ్చే 4 వారాల్లో కరోనా వ్యాప్తి తీవ్రరూపు దాల్చే ప్రమాదముందని, జనం అత్యవసరమైతేనే బయటకు రావాలని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాస రావు సూచించారు.
ఆ తర్వాత కరోనా కేసుల్లో తగ్గుదలమే చివరికి బాగా తగ్గనున్న మహమ్మారికరోనా రెండో దశపై నిపుణుల అంచనా బరేలీ, ఏప్రిల్ 2: దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న కరోనా రెండో దశ ఏప్రిల్ మధ్య నాటికి గరిష్ఠస్థాయికి చేరవచ్�
కరోనా కేసులు | దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఉదృతంగా ఉంది. ఏప్రిల్ నెల మధ్య వరకు కరోనా కేసులు తారా స్థాయికి చేరుకుంటాయని శాస్త్రవేత్తలు అంచనా వేశారు.
కొవిడ్ వ్యాక్సిన్ | రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ దంపతులు, మంత్రి నిరంజన్ రెడ్డి కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇవాళ నిమ్స్ హాస్పిటల్లో తన సతీమణి
ప్రభుత్వం అన్ని విధాలా సిద్ధంగా ఉన్నది కొవిడ్ నిబంధనలు పక్కాగా పాటించాలి లాక్డౌన్, కర్ఫ్యూ అంటూ తప్పుడు ప్రచారంచేస్తే చర్యలు మీడియాతో ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు హైదరాబాద్, మార్చి 27 (నమస్తే
మరో 25 లక్షల మందికి మహమ్మారి సోకే ప్రమాదం లాక్డౌన్తో వైరస్ కట్టడి కుదరదు వేగవంతమైన వ్యాక్సినేషనే మార్గం ఎస్బీఐ నివేదికలో వెల్లడి న్యూఢిల్లీ, మార్చి 25: దేశంలో మొదలైన కరోనా సెకండ్ వేవ్ ఇప్పట్లో ముగియబ�
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి రెండో వేవ్ వచ్చే మే నెల 26వ తేదీ వరకు కొనసాగవచ్చునని భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) నిర్వహించిన సర్వేలో తేలింది. మలి విడుత వేవ్ ఫిబ్రవరిలో ప్రారంభదశకు చేరుకు�