వేసవి సెలవుల్లో ఆటపాటలతో సరదాగా గడిపిన విద్యార్థులు గురువారం బడి బాట పట్టారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పాఠశాలలు తెరుచుకోవడంతో ఉపాధ్యాయులు, పిల్లలు, తల్లిదండ్రులతో కోలాహలంగా మారాయి.
బాసర సరస్వతీ అమ్మవారి సన్నిధిలో ఆదివారం భక్తుల సందడి కనిపించింది. అమ్మవారి దర్శనానికి రెండు తెలుగు రాష్ర్టాల నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి భక్తులు తరలివచ్చారు. ముందు గా గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించ
పాఠశాలల పునఃప్రారంభంతో బడి బస్సులు రోడ్లపై పరుగులు పెడుతున్నాయి. చాలా వరకు బస్సులు నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్నాయని అందిన ఫిర్యాదులతో రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేట్టారు.
ఎండాకాలం సెలవుల అనంతరం బుధవారం ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ఈ రోజు ‘నమస్తే తెలంగాణ’ బడులను విజిట్ చేయగా ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. విద్యార్థులు తక్కువ సంఖ్యలో హాజరు కాగా.. సమస్యలు స్వాగతం
పాఠశాలల రీ ఓపెన్కు ఇంకా రెండు రోజులు మాత్రమే ఉన్నది. బడులు తెరిచే నాటికి విద్యార్థులకు ఏకరూప దుస్తులు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం దుస్తుల తయారీ బాధ్యతను మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యుల�
మరో ఐదు రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో ఓ రెండు అంశాలు ఆందోళన కలిగిస్తున్నాయి. సర్కారు బడుల్లో ప్రవేశాలను పెంచేందుకు ఇప్పటికే ‘బడిబాట’ కార్యక్రమాన్ని ప్రభుత్వ పెద్దలు మొదలు�
వేసవి సెలవులు ముగుస్తున్నాయి. ప్రభుత్వ స్కూళ్ల రీ ఓపెన్కు మరికొద్దిరోజులే మిగిలాయి. అయితే బడులు తెరుచుకునేనాటికి పిల్లలకు యూనిఫామ్స్ అందేనా..? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో అం�
పాఠశాలల పునఃప్రారంభం రోజే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు అందించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తున్నది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా తెలుగు, ఆంగ్లం మాధ్యమా �
ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశం వాయిదా పడింది. అదేవిధంగా వచ్చే నెల 4 న ప్రారంభం కావాల్సిన పాఠశాలల సెలవులను ఒక్కరోజు పొడగించారు. ఈ రెండింటి వాయిదాలకు కారణాలు ఏమైనప్పటికీ.. ప్రభుత్వంపై నెటిజెన్లు మాత్రం
Omicron: Pune postpones reopening of school till Dec 15 | ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’ వేరియంట్ భయాందోళనలకు గురి చేస్తున్నది. ఈ క్రమంలో ఒకటి నుంచి 7వ
Academic Calendar | ఈ నెల 1వ తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో తెలంగాణ విద్యా శాఖ అకాడమిక్ క్యాలెండర్ను శనివారం విడుదల చేసింది. మొత్తం 213 రోజులు పని దినాలు ఉండగా, ఇందులో 166 రోజుల పాటు
Schools Reopening | రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల ఒకటో తేదీ నుంచి అన్ని పాఠశాలలను పునఃప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బడుల్లో రోజురోజుకు విద్యార్థుల హాజరు శాతం పెరుగుతోంది. మూడో రోజు 30.28 శాతం మంది విద్యార్
Errabelli Dayaker Rao | అన్ని పాఠశాలల్లో కోవిడ్ నిబంధనలు తప్పక పాటించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశించారు. కోవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా విద్యార్థుల తల్లిదండ్రు�
Schools reopen | కరోనా పుణ్యమా అని ఏడాదిన్నర కాలంగా బడుల్లేవు. పిల్లలు కొత్తగా నేర్చుకోవడం సంగతి అటుంచితే ఉన్నది మర్చిపోతున్నారు. బడులు తెరవడం ( Schools reopen ) ఇంకా ఆలస్యమైతే వాళ్లు ఎంతో నష్టపోతారని విద్యా నిపుణులు, మానసిక
Schools Reopening | తెలంగాణ విద్యాసంస్థల్లో ప్రత్యక్ష బోధనపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యక్ష బోధనకు రావాలని విద్యార్థులను బలవంతం చేయొద్దు అని కోర్టు సూచించింది. ప్రత్యక్ష తరగతులు హాజర�