నవీపేటలో ముగ్గురు బాలికల అదృశ్యం కలకలం రేపింది. రోజులానే గురువారం ఇంటి నుంచి బయల్దేరిన పదో తరగతి విద్యార్థినులు బడికి డుమ్మా కొట్టారు. ఉచిత ప్రయాణాన్ని వాడుకుని ఆర్టీసీ బస్సుల్లో రోజంతా చక్కర్లు కొట్ట�
ఇద్దరు అమ్మాయిలు (School Girls) ఒకే అబ్బాయిని ప్రేమించారు. ఆలస్యంగానైనా విషయం వారికి తెలిసింది. ఇంకేముంది నా లవర్ను వల్లో వేసుకుంటామా అంటూ జుట్లుజుట్లు పట్టుకుని కొట్టుకున్నారు. పిడిగుద్దులు గుద్దుకున్నారు.
School Girls Protest | ప్రభుత్వ స్కూల్లో చదువుతున్న బాలికలు అక్కడి టీచర్లకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఉపాధ్యాయులు తమను వేధిస్తున్నారని, అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని, తరగతి గదులను శుభ్రం చేయిస్తున�
girls fled home | బీటీఎస్ ఫ్యాన్స్ అయిన ముగ్గురు అమ్మాయిలు సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. బీటీఎస్ కచేరీ చూసి తమ అభిమాన హీరోలను కలిసేందుకు దక్షిణ కొరియా వెళ్లాలని నిర్ణయించారు. (girls fled home) ముగ్గురు కలిసి కొంత డబ్బు స
PM Modi : ప్రధాని మోదీకి స్కూల్ గర్ల్స్ రాఖీ కట్టారు. ఢిల్లీలోని ఓ స్కూల్కు వెళ్లిన విద్యార్థినులతో ఆయన కాసేపు గడిపారు. రాఖీ పండుగ మన పవిత్ర సంస్కృతికి నిదర్శనం అని మోదీ అన్నారు.
మండే ఎండల్లో ప్రయాణీకులకు ఊరట ఇచ్చేలా స్కూల్ విద్యార్ధినులు తమ స్కాలర్షిప్ డబ్బుతో బస్సుల్లో ప్రయాణించే వారికి (Viral Post) షర్బత్ పంపిణీ చేస్తున్నారు.
మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యక్తిగత పరిశుభ్రతపై బాలికలు మరింత శ్రద్ధ పెట్టాలని, పీరియడ్స్ అనేవి అత్యంత సహజసిద్ధమైన ప్రక్రియ అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మ�
ఇశితా శర్మ నటి, నాట్యకారిణి, ఔత్సాహిక పారిశ్రామిక వేత్త. లలిత కళల కోసం ముంబై నగరంలో ఒక స్టూడియో నడుపుతున్నది. చైనా సంప్రదాయ యుద్ధకళ కుంగ్ ఫూ, మలయాళీ సాహస క్రీడ కలరిపయట్టు కలిపి నేర్చుకున్నది. ఆ సాధన తర్వాత
ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన ఒడిశా రాష్ట్రంలోని పూరీ జగన్నాథ ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు పాఠశాల విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. మయూర్భంజ్ (Mayurbhanj) జిల్లాలోని రస్గోవింద్పూర్ ప్రాంతంలోగల �
MLC Kavitha | బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిజామాబాద్ జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. నిజామాబాద్ జిల్లా పర్యటనలో ఉన్న సమయంలోనే కవిత ఓ ట్వీట్ చేశారు. మిమ్మల్ని మీరు నమ్మండి.. ఆ
గుసావు: నైజీరియాలో అపహరణకు గురైన 317 మంది బాలికలను సాయుధులు రిలీజ్ చేసినట్లు జామ్ఫారా రాష్ట్ర గవర్నర్ ఇవాళ వెల్లడించారు. జంగేబీ గవర్నమెంట్ గర్ల్స్ సైన్స్ సెకండరీ స్కూల్లో ఉన్న 317 మంది వ�