హనుమకొండ జేఎన్ఎస్లోని బాక్సింగ్హాల్లో 68వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా బాలికల అండర్-17, 19 తెలంగాణ రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలు సోమవారం ప్రారంభమయ్యాయి. మొదటిరోజు పోటీలు హోరాహోరీగా జరిగాయ�
విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే కెరీర్ ఉజ్వలంగా ఉంటుందని మెదక్ జిల్లా విద్యాధికారి రాధాకిషన్, జిల్లా వాలీబాల్ ఆసోసియేషన్ అధ్యక్షుడు అయిత పరంజ్యోతి అన్నారు. చేగుంటలోని ఆదర్శ పాఠశాల క�
విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. శనివారం కడ్తాల్లోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా-68వ క్రీడా పోట
పాఠశాల స్థాయిలోనే ఆటలను ప్రోత్సహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. అకడమిక్ అంశాలపై దృష్టిపెట్టేందుకు ప్రత్యేకంగా విద్యాక్యాలెండర్ను రూపొందించి విడుదల చేస్తున్నట్టుగానే ఆటలకు ప్రత్యేకంగా క్�
స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) అండర్-14 బాలుర క్రికెట్ టోర్నీలో ఖమ్మం జట్టు చాంపియన్గా నిలిచింది. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మినీ స్టేడియంలో గురువారం జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో ఖమ్మం 36 పరుగులతో ర�
స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జనగామలో జరిగిన అండర్-14 రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లా బాలికల జట్టు ప్రథమ బహుమతి కైవసం చేసుకున్నది.
‘స్కూల్ గేమ్స్ ఫెడరేషన్' ఆధ్వర్యంలో జనగామలో నిర్వహించిన అండర్-14 రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో ఉమ్మడి వరంగల్ జట్టు మెరిసింది. బాలికల విభాగంలో నల్గొండ జట్టు విజయకేతనం ఎగురవేసింది. బాలుర విభాగంలో నల్
జాతీయ స్థాయి అండర్-17 కబడ్డీ టోర్నీలో హర్యానా చాంపియన్గా నిలిచింది. కామారెడ్డి జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో కబడ్డీ పోటీలు ముగిశాయి. గురువారం హోరాహోరీగా సాగిన పై
మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల విద్యార్థులు ముగ్గురు జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్-17 బాలికల విభాగంలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థినులు షేక్ �