Kodangal | కొడంగల్, జూన్ 17: తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రభుత్వ క్రీడా పాఠశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కొడంగల్ ఎంఈవో రాంరెడ్డి తెలిపారు.
“అది హిమాయత్నగర్లోని ఓ పైవేట్ స్కూల్. ఎల్కేజీలో తన కూతురిని చేర్పించడానికి ప్రకాశ్ అనే తండ్రి వెళ్లాడు. ఫీజు 95వేలు అంటూ యాజమాన్యం చెప్పింది. ఎల్కేజీకి అంత ఫీజు ఎందుకు ఉంటుందని అడిగితే.. మా స్కూల్�
Navodaya Vidyalaya | తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 7 నవోదయ విద్యాలయాలు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినప్పటికీ లాభం లేకుండాపోయింది. 2025-26 విద్యా సంవత్సరానికి గానూ జవహర్ నవోదయ విద్యాలయాల్లో ప్రవేశాల కోసం విడుదల �
Adilabad | ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలో ప్రభుత్వ వికాసం ఆశ్రమ పాఠశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి గాను 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియంలో బాలబాలికలకు ప్రవేశం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పాఠ�
పాఠశాల అడ్మిషన్, బదిలీ సర్టిఫికెట్లో కులం, మతం ప్రస్తావన లేకుండా రికార్డులు రూపొందించే అంశంపై రాష్ట్ర ప్రభుత్వ విధానమేమిటో తెలియజేస్తూ కౌంటరు దాఖ లు చేయాలంటూ హైకోర్టు గురువారం ప్రభుత్వానికి ఆదేశాలు
పాఠశాలల్లో బడిపిల్ల లను చేర్పించడానికి ఉపాధ్యాయులు నానా తంటాలు పడుతుంటారు. పిల్లలను తమ పాఠశాలల్లో చేర్పించడానికి బడిబాట కార్య క్రమం నిర్వహిస్తున్నారు. కానీ సిద్దిపేటలోని ఇంద్రానగర్ జడ్పీహెచ్ఎస్ ఇ
ఒకే రాష్ట్రంలోని పాఠశాలల్లో ఒకటో తరగతి అడ్మిషన్ల వయసు విషయంలో రెం డు విధానాలు అమలవుతున్నాయి. స్టేట్ సిలబస్ స్కూళ్లకేమో ఐదేండ్లు, సీబీస్ఎస్ఈ సిలబస్ స్కూళ్లలో ఆరేండ్లకు ప్రవేశాలు కల్పిస్తున్నారు.
MLA Krishna Rao | బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి విశేష ఆదరణ లభిస్తుందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు (MLA Krishna Rao) అన్నారు.
పాఠశాలల్లో పిల్లలకు అడ్మిషన్ల కోసం ఆధార్ తప్పనిసరి కాదని కేంద్ర ప్రభుత్వం సోమవారం మరోసారి స్పష్టం చేసింది. ఆధార్ కార్డు లేదన్న కారణంతో ఏ చిన్నారికి అడ్మిషన్, ఇతర సదుపాయాలు నిరాకరించకూడదని పునరుద్ఘా