అభివృద్ధి ప్రదాత సీఎం కేసీఆర్కు ప్రజలంతా అండగా ఉండాలని మండలి విప్ పాడి కౌశిక్రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మండలంలోని అన్ని గ్రామాల్లో గురువారం పల్లెప్రగతి కార్యక్�
ప్రజాహితమే తన అభిమతమని పాటుపడిన మహోన్నత నాయకుడు పరిపాటి జనార్దన్రెడ్డి అని, అలాంటి మ హనీయులను నిత్యం స్మరించుకోవాలని మండ లి విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి కొనియాడారు.
బీజేపీ బ్రోకర్ల కమిటీ చైర్మన్గా, సేల్స్ సీఈవోగా ఈటల రాజేందర్ ఉన్నారని మండలి విప్ పాడి కౌశిక్రెడ్డి విమర్శించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల, టీపీపీసీ అధ్యక్షుడు చీకట్లో చేతులు కలిపి బీఆర్ఎస్�
గ్రౌండింగ్ పూర్తయిన యూనిట్లు 31,088 తొలుత 500 మంది చొప్పున 59 వేల మందికి.. తాజాగా నియోజకవర్గానికి ఇచ్చే కోటా 1,500 రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయంపై సర్వత్రా హర్షం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు కృతజ్ఞతలు హైదరాబాద
చిక్కడపల్లి : తెలంగాణ రాష్ట్రంలో దళత బంధు పథకాన్ని విడతల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా అమలుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ వివరించారు. శుక్రవారం బాగ్లింగం�
హుజూరాబాద్ : బీజేపీ నేత ఈటల రాజేందర్ పెద్ద అవినీతి పరుడు అని, ఆయనకు ఓట్లు వేస్తే అవినీతికి వేసినట్లేనని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింలు పేర్కొన్నారు. పట్టణంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మా
హుజూరాబాద్ టౌన్ : తెలంగాణలోని సబ్బండ వర్గాల అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా పాటు పడుతున్న ముఖ్య మంత్రి కేసీఆర్ కు, టీఆర్ఎస్ పార్టీకి నియోజకవర్గ ప్రజలు అండగా ఉండి టీఆర్ఎస్ అభ్యర్థి గెలు శ్రీనివాస్
హుజూరాబాద్ : బీజేపీ పార్టీకి ఓటు ఎందుకు వేయాలో చెప్పాలని ఆ పార్టీ నేత ఈటల రాజేందర్ను కరీంనగర్ మేయర్ సునీల్రావు ప్రశ్నించారు. పట్టణంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం�
హుజూరాబాద్ టౌన్: ప్రజా సంక్షేమమే తెలంగాణ సర్కారు ధ్యేయమని, అన్ని వర్గాలనూ ఆదుకునేలా సంక్షేమ పథకాలతో ముందుకుపోతున్నదని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ పేర్కొన్నారు. హుజూరాబాద్ మ�
ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండా శ్రీనివాస్ ఓయూలో రౌండ్టేబుల్ సమావేశం ఉస్మానియా యూనివర్సిటీ, జూలై 29: దళిత బంధు పథకాన్ని అడ్డుకునేందుకు కొంతమంది కుట్రలు చేస్తున్నారని, వారికి ప్రజలు తగిన గుణపాఠం చెప్