సకల రంగాల్లో బహుజనులను కట్టడిచేసే సామాజిక, సంప్రదాయ నిర్భందాలను బద్దలుకొట్టి స్త్రీ విద్య కోసం తన జీవితాన్ని ధారపోసిన మహనీయురాలు సావిత్రీబాయి ఫూలే అని బీఆర్ఎస్ పార్టీ అధినేత కే చంద్రశేఖర్రావు కొని�
స్త్రీవిద్య కోసం సావిత్రీబాయి పూలే విశేష కృషి చేశారని రా ష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కొనియాడారు. సావిత్రీబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించడంపై హర్షం వ్య
దేశంలో బాలికల విద్యాభివృద్ధికి సావిత్రిబాయిఫూలే చేసిన కృషి మరువలేనిదని మున్సిపల్ వైస్చైర్పర్సన్ అయిలేని అనిత, మిత్రమండలి 87 అధ్యక్షుడు బూట్ల రాజమల్లయ్య అన్నారు. సావిత్రిబాయి ఫూలే వర్థంతిని పురస్క�
సావిత్రీ బాయి ఫూలే వర్ధంతిని ఆదివారం జిల్లాలో ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని మాలీ సంక్షేమ సంఘ భవనంలో మాలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదె వసంత్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఏ దేశంలోనైతే మహిళలు గౌరవించబడుతారో ఆ దేశం అభివృద్ధి చెందుతుందని మంత్రి సీతక్క అన్నారు. సావిత్రిబాయిపూలే 193వ జయంతి ఉత్సవాలను బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రవీంద్రభారతిలోని మెయిన్హాల్లో బుధవారం ఘనంగా న�
భారతదేశ మొట్టమొదటి ఉపాధ్యాయిని, బడుగు, బలహీనవర్గాల జీవితాల్లో విద్యా వెలుగులు నింపిన సామాజికవేత్త సావిత్రీబాయి ఫూలే జయంతిని జిల్లాలోని పలు మండలాలు, గ్రామాల్లో బుధవారం నిర్వహించారు.
భారత దేశ మొదటి మహిళా ఉపాధ్యాయురాలు, సావిత్రిబాయి ఫూలే సేవలు మరువలేనివని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఆమె 193వ జయంతిని ఘనంగా నిర్వహించారు. సావిత్రీబాయి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.
సమాజంలో అసమానతలపై , మహిళల హక్కుల కోసం సావిత్రీబాయి ఫూలే విశేష కృషి చేశారని జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. సావిత్రీబాయి ఫూలే జయంతి సందర్భంగా బుధవారం జడ్చర్లలోని ఎంపీడీవో కార్యాల�
సావిత్రిబాయి ఫూలే జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ బి.మణిమంజరి ఆధ్వర్యంలో జనవరి 3న రవీంద్రభారతిలో నిర్వహించే సావిత్రిబాయి ఫూలే జయంతి ఉత్సవాల పోస్టర్ను ఆదివారం దోమలగూడలోని బీసీ భవన్లో ఆవిష్కరించారు.