Chateshwar Pujara : టెస్టులకు దూరమైన భారత క్రికెటర్ ఛతేశ్వర్ పుజారా (Chateshwar Pujara) మళ్లీ మైదానంలోకి వస్తున్నాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు వీడ్కోలు పలికిన తర్వాత జాతీయ జట్టులో చోటు ఆశించి భంగపడిన 'నయావాల్' రంజీ ట్రోఫీ దృ�
కొంతకాలంగా పేలవ బ్యాటింగ్తో సతమతమవుతూ తీవ్ర విమర్శలు ఎదుర్కుంటున్న విరాట్ కోహ్లీ.. దేశవాళీలో ఆడాలని మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు డిమాండ్లు చేస్తున్న విషయం తెలిసిందే. 2012 నుంచి కోహ్లీ దేశవాళీలో ఆడలేదు.
Abhishek Sharma | టీమిండియా యువ కెరటం అభిషేక్ శర్మ విజయ్ హజారే ట్రోఫీలో విధ్వంసం సృష్టించాడు. పంజాబ్కు కెప్టెన్గా కొనసాగుతున్న శర్మ సౌరాష్ట్రతో జరిగిన మ్యాచ్లో సంచలన ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. కేవలం బంత�
Ranji Trophy 2024 | కెప్టెన్ సాయి కిశోర్ ఆల్ రౌండ్ ప్రదర్శనతో తమిళనాడు ఏడేండ్ల తర్వాత రంజీ సెమీస్లోకి అడుగుపెట్టింది. 2016-17 తర్వాత ఆ జట్టు సెమీస్ చేరడం ఇదే ప్రథమం కావడం గమనార్హం.
బిపర్జాయ్ తుఫాను (Cyclone Biparjoy) నేడు గుజరాత్ తీరాన్ని తాకనుంది. సాయంత్రం 4 నుంచి 8 గంటల మధ్య పాకిస్థాన్ తీరం సమీపంలోని కచ్లో ఉన్న జఖౌ పోర్టు (Jakhau port) జకావ్ పోర్టు వద్ద అది కేంద్రీకృతమవుతుందని భారత వాతావరణ శాఖ వ�
తీరప్రాంత జిల్లాలకు (Coastal areas) చెందిన 30 వేల మందిని అధికారులు తాత్కాలిక షెల్టర్లకు (Temporary shelters) తరలించారు (Evacuated). అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 95 రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.
అరేబియా సముద్రంలో (Arabian Sea) కేంద్రీకృతమైన బిపర్జాయ్ (Biparjoy Cyclone) మరో ఆరుగంటల్లో అతి తీవ్ర తుఫానుగా (Extremely severe cyclonic storm) మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది.
ప్రతిష్ఠాత్మక రంజీ ట్రోఫీలో సౌరాష్ట్ర టైటిల్తో తళుక్కుమంది. చారిత్రక ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో సౌరాష్ట్ర 9 వికెట్ల తేడాతో బెంగాల్పై ఘన విజయం సాధించింది.
బెంగాల్తో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఫైనల్లో సౌరాష్ట్ర విజయం దిశగా సాగుతున్నది. బెంగాల్ తొలి ఇన్నింగ్స్లో 174 పరుగులు చేయగా.. అనంతరం సౌరాష్ట్ర 404 రన్స్ కొట్టింది.
విజయ్ హజారే ట్రోఫీ టైటిల్ పోరుకు సౌరాష్ట్ర, మహారాష్ట్ర చేరుకున్నాయి. బుధవారం జరిగిన సెమీఫైనల్స్లో సౌరాష్ట్ర 5 వికెట్ల తేడాతో కర్ణాటకపై, మహారాష్ట్ర 12 పరుగులతో అస్సాంపై విజయాలు నమోదు చేశాయి.