Sabitha Indrareddy | తాండూరు గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్కు గురైన విద్యార్థులను పరామర్శించేందుకు వెళ్తున్న మాజీ మంత్రులు సబితారెడ్డి (Sabitha Indrareddy), సత్యవతి రాథోడ్ (Satyavathi Rathore)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల, ఆ చుట్టుపక్కల తండాల్లో ఈ నెల 11న అర్ధరాత్రి కరెంటు తీసేసి పోలీసులు, కొందరు ప్రైవేట్ వ్యక్తులు సాగించిన అరాచకంపై జాతీ�
మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు వేసిన పరువునష్టం దావాలో సాక్షుల వాం గ్మూలాల్ని ప్రజాప్రతినిధుల కోర్టు బుధవారం నమోదు చేయనుంది.
కాంగ్రెస్ ప్రభుత్వం బలహీనవర్గాలకు బలమైన వెన్నుపోటు పొడిచిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు విమర్శించారు. చేతి గుర్తు పార్టీకి ఓటు వేసిన పాపానికి కాంగ్రెస్ పార్టీ చేతి వృత్తిదా
మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంచిగుండె సారు. మీరు లేరు ఇప్పు డు అంతా ఆగమైపోతంది సారు. తొమ్మిదేం డ్లు చెరువులు, కుంటల్లో నీళ్లుండేది. బోర్లల్ల మంచిగ నీళ్లు ఉండేది. అవన్నీ నీతోనే పోయినయి.
రైతు బంధు, రైతు భీమాతో సీఎం కేసీఆర్ అన్నదాతల గుండెల్లో గూడు కట్టుకున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ర్టానికి సీఎం కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అని చెప్పారు.
రాష్ట్ర గురుకుల పాఠశాల విద్యార్థులు చదువులోనే కాదు క్రీడల్లోనూ పతకాల పంట పండిస్తున్నారు. వెన్నుతట్టి ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టిస్తామని చేతల్లో చూపిస్తున్నారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో విప్లవాత్మక ప్రగతి సాధిస్తున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. ఎనిమిదేళ్లలో రాష్ట్రం ఆయా రంగాల్లో సాధించిన అభివృద్ధిని వివరిస్తూ, నేడు తెలంగాణ చేస�
ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని పురసరించుకొని తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా రామప్పలో ఈ నెల 18న వారసత్వ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, గిరిజన, స్త్రీ శిశ�
బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాత ఇంటికి వచ్చిన పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావుకు హారతి ఇస్తున్న సోదరి లక్ష్మీబాయి. వీర తిలకం దిద్దుతున్న కూతురు కల్వకుంట్ల కవిత.
మిగతా రాష్ట్రాలు సైతం పోటీగా స్వీకరించాలి హరితహారం, గ్రీన్ఇండియా చాలెంజ్ భేష్ ఎంపీ సంతోష్కుమార్ యువతకు ఆదర్శం సేవ్ సాయిల్, గ్రీన్ చాలెంజ్ లక్ష్యం ఒక్కటే ఐదోవిడత గ్రీన్ ఇండియా చాలెంజ్లో ఈశా �
ఈ ఏడాది చివరి కల్లా పూర్తిచేయాలి సంప్రదాయ కరెంటు అందనిచోట సౌర విద్యుత్తు అధికారులతో మంత్రి సత్యవతి రాథోడ్ సమీక్ష హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): ఈ ఏడాది చివరి నాటికి అన్ని గిరిజన ఆవాసాలు, వ్యవసాయ