ప్రభుత్వ పాఠశాలలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు పానుగంటి సతీష్ రెడ్డి అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట బీజేవైఎం జిల్లా శాఖ ఆధ్వర్యంలో శనివారం ధర్నా నిర్వహించారు.
జాతీయ భద్రతా సలహా బోర్డు (ఎన్ఎస్ఏబీ) సభ్యుడిగా డీఆర్డీవో మాజీ ఛైర్మన్ సతీశ్ రెడ్డి నియమితులయ్యారు. ఈ నియామకం మంగళవారం నుంచి రెండేండ్లు పాటు కొనసాగనుంది.
NSAB | జాతీయ భద్రతా సలహా బోర్డు (NSAB) సభ్యుడిగా డీఆర్డీవో మాజీ చైర్మన్ సతీశ్రెడ్డి నియామకమయ్యారు. రెండు సంవత్సరాల పాటు ఆయన బోర్డు సభ్యుడిగా కొనసాగనున్నారు.
రాష్ట్రంలో రేవంత్రెడ్డి రాజ్యాంగం.. ములుగులో సీతక్క రాజ్యాంగం నడుస్తున్నదని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ సతీశ్రెడ్డి ధ్వజమెత్తారు. అంబేద్కర్ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ మంత్రి సీతక్క ఇష్ట
నేషనల్ టెక్నాలజీ డేను పురస్కరించుకుని ఆదివారం అకాడమీ ఫర్ సైన్స్, టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్(ఏఎస్టీసీ) ఆధ్వర్యంలో ఐఐసీటీ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ డీఆర్�
Dasari Yuva Pratibha Award | సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన మాసం సతీష్ రెడ్డి అరుదైన పురస్కారానికి ఎంపికయ్యారు. సినిమా రంగంలో ఆయా విభాగాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ప్రతి ఏటా దాసరి ఫిల్మ్ అవార�
మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్పై ఇంకెన్ని రోజులు తప్పుడు వార్తలు రాసి అసత్య ప్రచారం చేస్తారని ఆ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్రెడ్డి ప్రశ్నించారు. బుధవారం తెలంగాణభవన్లో బీఆర్ఎస్ అధినేత కే�
ఐటీ ఉద్యోగులను అవమానకరంగా మాట్లాడిన సీఎం రేవంత్రెడ్డి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణలు చెప్పాలని రెడో మాజీ చైర్మన్, బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్రెడ్డి ఒక ప్రకటనలో డిమాండ్ చే
మహాపరినిర్వాణ్ దివస్ సందర్భంగా ప్రపంచమంతా అంబేద్కర్కు నివాళులర్పిస్తే ప్రపంచంలోనే ఎత్తయిన అంబేద్కర్ విగ్రహం నిరాదరణకు గురైందని బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్చార్జి వై సతీశ్రెడ్డి ఆవేదన వ్యక్తం
నా గత చిత్రాలు కొన్నింటిలో కంటెంట్ పరంగా తప్పులు జరిగాయి. అలాంటివి రిపీట్ కాకుండా ఈ సినిమాను జాగ్రత్తగా తీశాం. ఇందులో అనవసరపు కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండవు. ైక్లెమాక్స్ ఘట్టాలు ప్రేక్షకుల్ని సర్ప్ర�
ఉద్యోగ నియామకాల్లో సొమ్మొకరిది.. సోకొకరిది.. అన్న సామెతను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ సతీశ్రెడ్డి ఒక ప్రకటనలో ఎద్దేవా చేశారు.
ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యు త్ పేరుతో సీఎం రేవంత్రెడ్డి చేసిన ప్రకటన ఉత్త బోగస్ అని, సోలార్ విద్యుత్తుకు ప్రభు త్వం నిధులు విడుదల చేయాలని రెడ్కో మాజీ చైర్మన్ వై సతీశ్రెడ్డి డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శనివారం జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఇంటికి వెళ్లినప్పుడు కరెంటు పోవడంపై విద్యుత్తు శాఖ స్పందించింది. ఈ ఘటనపై బీఆర్ఎస్ నేత వై సతీశ్రెడ్డి ఎక్స్లో చేసిన పోస్ట్�