Sashi Tharoor: పాకిస్తాన్పై యుద్ధం మొదలుపెట్టడానికి భారత్కు ఆసక్తి లేదని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తెలిపారు. కానీ ఒకవేళ పౌరులపైనా, సైనికులపైనా లేక ప్రభుత్వ కార్యాలయాలపైన దాయాది దేశం దాడి చేస్తే అ�
Rajeev Chandrasekhar: కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ లీడింగ్లో ఉన్నారు. తిరువనంతపురం నుంచి ఆయన పోటీ చేశారు. ఆ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా శశి థరూర్ పోటీలో ఉన్నారు.
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా ఆ పార్టీ నేత మల్లికార్జున్ ఖర్గే ఎన్నికయ్యారు. అధ్యక్ష పదవి కోసం ఖర్గే, శశిథరూర్ పోటీపడగా.. ఖర్గేకు 7,897 ఓట్లు, థరూర్కు 1,072 ఓట్లు వచ్చాయి
sonia gandhi:కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి కోసం ఇవాళ జరిగిన ఎన్నికలో ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఓటేశారు. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో ఆమె ఓటేశారు. ఆ తర్వాత మీడియా వేసిన ప్రశ్నకు బదులిస్తూ.. ఈ సందర్భం
Congress presidential elections:కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి కోసం ఎన్నికలు జరుగుతున్నాయి. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో ఇవాళ ఆ పార్టీ నేతలు సోనియా గాంధీ, ప్రియాంకా గాంధీ ఓటేశారు. ఇక పోటీలో నిలిచిన మల్లిఖార్జున్ ఖర్గే బె�
కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో మోదీ సర్కార్ వైఫల్యాలను ఎండగడుతూ కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ "ఏ నేషన్ టు ప్రొటెక్ట్" అనే పుస్తకంతో కూడిన ఫోటోను పోస్ట్ చేశారు. కరోనాపై ప్రభుత్వ స్పంద�
న్యూఢిల్లీ : యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్, మాజీ కేంద్ర మంత్రి ఆర్పీఎన్ సింగ్ పార్టీని వీడి బీజేపీలో చేరడంపై కాంగ్రెస్ ఎంపీ, ఆ పార్టీ సీనియర్ నేత శశి థరూర్ స్పందించారు. ప�
తిరువనంతపురం: కేరళలో బీజేపీ ఖాతాలో ఉన్న ఏకైక అసెంబ్లీ నియోజకవర్గం నీమమ్. ఆ స్థానం నుంచి ఎంపీ శశీథరూర్ను పోటీ చేయించాలని.. రాహుల్ గాంధీ భావించినట్లు తెలుస్తోంది. రాబోయే కేరళ అసెంబ్లీ ఎన్ని