Tirumala | శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువుదీరిన తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కంపార్ట్మెంట్లు అన్నీ నిండిపోగా శిలా తోరణం(Silathoranam) వరకు భక్తులు క్యూలో నిలబడి ఉన్నారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతున్నదని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. గురువారం రికార్డుస్థాయిలో రూ.3.39 కోట్ల హుండీ ఆదాయం వచ్చినట్టు చెప్పారు. శ్రీవార�
Srisailam | ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం (Srisailam) మల్లికార్జున స్వామివారి ఆలయంలో ఆర్జిత సేవలు పునఃప్రారంభమయ్యాయి. దీంతోపాటు భక్తులకు మల్లికార్జునస్వామి సర్వదర్శనం కూడా మొదలయింది.
TTD | తిరుమల శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు నిమిషాల్లోనే ఖాళీ అయ్యాయి. శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఉచిత దర్శనానికి సంబంధించిన డిసెంబర్ కోటా టోకెన్లను టీటీడీ
ప్రత్యేక దర్శనం | కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రత్యేక ప్రవేశదర్శనం టికెట్లును టీటీడీ ఆన్లైన్లో విడుదల చేసింది. అక్టోబర్ కోటాకు సంబంధించిన రూ.300 టికెట్లను వెబ్సైట్
ఐదు వేల నుంచి 8 వేలకు పెంచిన టీటీడీహైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): తిరుమల శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల సంఖ్యను తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు పెంచింది. ప్రస్తుతం రోజుకు ఐదువేలుగా ఉన్న టోకెన్ల స
TTD | శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఇక అందరికీ సర్వదర్శనం టోకెన్లు | కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆదివారం శుభవార్త చెప్పింది. ఇకపై శ్రీవారి దర్శనానికి అన్నిప
తిరుమల | కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సర్వదర్శనాలు పునఃప్రారంభమయ్యాయి. బుధవారం ఉదయం నుంచి సర్వదర్శనం టోకెన్లను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) జారీ చేస్తున్నది.
శ్రీవారి సర్వదర్శనం నిలిపివేత | కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో భక్తుల శ్రేయస్సు దృష్ట్యా తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి శ్రీవారి సర్వదర్శనం నిలిపివేయాలని నిర్ణయించింది.