TTD | శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఇక అందరికీ సర్వదర్శనం టోకెన్లు | కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆదివారం శుభవార్త చెప్పింది. ఇకపై శ్రీవారి దర్శనానికి అన్నిప
తిరుమల | కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సర్వదర్శనాలు పునఃప్రారంభమయ్యాయి. బుధవారం ఉదయం నుంచి సర్వదర్శనం టోకెన్లను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) జారీ చేస్తున్నది.
శ్రీవారి సర్వదర్శనం నిలిపివేత | కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో భక్తుల శ్రేయస్సు దృష్ట్యా తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి శ్రీవారి సర్వదర్శనం నిలిపివేయాలని నిర్ణయించింది.