భార్య పంచాయతీ ఎన్నికల బరిలో నిలువగా, భర్తను రేషన్ డీలర్ విధుల నుంచి తొలగించారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం కొండంపేటలో సోమవారం చోటుచేసుకున్నది. కొండంపేట రేషన్ డీలర్గా నీల మనోహర్ కొనసాగుతు
అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు బ్లాక్మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడుతున్నారు. నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో మూడో విడతలో స్థానిక సంస్థల ఎన్నికల జరగనున్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల (Panchayathi Elections) పోలింగ్ కొనసాగుతున్నది. ఉదయం 9 గంటల వరకు 22.54 శాతం పోలింగ్ నమోదయింది. అయితే ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం అనాసాగర్లో విషాదం చోటుచేసుకున్నది.
వరంగల్ జిల్లా చెన్నారావుపేటలో సర్పంచ్ అభ్యర్థి బ్యాలెట్ పత్రం బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థికి తీవ్ర నష్టం కలిగించేలా ఉన్నదని ఆ పార్టీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
‘మీరు మాకు ఓట్లు వేయలేదు.. మా డబ్బులు ఇచ్చేయండి.. లేదా ప్రమాణం చేయం డి’ అంటూ మహబూబాబాద్ జిల్లా సోమ్లాతండాలో ఎమ్మెల్యే మురళీనాయక్ సోదరుడు శుక్రవారం తండావాసులతో గొడవకు దిగారు. సోమ్లాతండా ఎమ్మెల్యే మురళీ�
స్థానిక సంస్థల ఎన్నికల్లో బాండ్ పేపర్ ట్రెండ్ నడుస్తున్నది. ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే బాండ్ పేపర్లు రాసిస్తున్నారు. పనులు చేయకపోతే రాజీనా�
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గంలో అధికార పార్టీ కాంగ్రెస్ (Congress) మద్దతుదారులు పంచాయతీ ఎన్నికల్లో యథేచ్ఛగా ఎన్నికల కోడ్ నియమావళిని (Election Code) ఉల్లంఘిస్తున్నారని బీఆర్ఎస్ (BRS) నాయకులు ఆరోపిస్తున్నా
పల్లె పోరు రసవత్తరంగా మారింది. ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడడంతో పాటు ప్రచారానికి కూడా సమయం లేకపోవడంతో అభ్యర్థుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో సర్పంచ్ అభ్యర్థులు వివిధ రకాల ప్రచారాలు చేస్తూ ఓటర్ల�
పల్లె పోరు రసవతారంగా మారింది.. ఎన్నికల (Panchayathi Elections) పోలింగ్ తేదీ దగ్గర పడటంతో పాటు ప్రచారానికి కూడా సమయం లేకపోవడంతో అభ్యర్థులు టెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో సర్పంచ్ అభ్యర్థులు వివిధ రకాల ప్రచారాలు చేస్తూ
ప్రచారాన్ని ప్రారం భించిన సర్పంచ్ అభ్యర్థి ఆకస్మికంగా మృతి చెందడం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం చింతల్ఠాణా ఆర్అండ్ఆర్ గ్రామంలో విషాదం నింపింది.
కాంగ్రెస్ నేతలు రాజకీయ వేధింపులకు గురిచేస్తున్నారని, చర్యలు తీసుకోవాలని వనపర్తి జిల్లా గోపాల్పేట సర్పంచ్గా నామినేషన్ వేసిన స్వప్న ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్ మండల పార్టీకి చెందిన సత్యశీలారెడ్డి
తల్లి సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేస్తే వాల్ పోస్టర్లలో తన కుమారుడు తానే సర్పంచ్ అభ్యర్థిగా పోస్టర్లలో ఫొటో వేయించి వింత ప్రచారం చేశాడు. ఈ ఘటన మండలంలోని హంగర్గ ఫారం లో చోటు చేసుకుంది. ఈ మేరకు ఎన్నికల అధ
ప్రజా సేవ చేయాలనే తపనతో, ఎంతో ఉత్సాహంగా సర్పంచ్ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించిన ఓ అభ్యర్థి అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందాడు. చింతల్ ఠాణా గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది
సర్పంచ్ ఎన్నికల్లోనూ బాండ్ పేపర్ ట్రెండ్ మొదలైంది. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం గజ్యానాయక్ తండాకు చెందిన గోనె శివాని సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దిగారు.