కాళేశ్వరంలో సరస్వతీ పుష్కరాలకు వెళ్లిన భక్తులు ట్రాఫిక్ సమస్యతో విలవిల్లాడుతున్నారు. శనివారం మహదేవపూర్ నుంచి కాళేశ్వరం వరకు 18 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
కాళేశ్వరంలో (Kaleshwaram) సరస్వతి పుష్కరాలు మూడో రోజు కొనసాగుతున్నాయి. సరస్వతి ఒడిలో పుష్కర స్నానానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. వీఐపీ ఘాట్ వద్ద త్రివేణి సంగమంలో పవిత్ర పుణ్యస్నానాలు ఆచరించి సరస�
సరస్వతీ పుషరాల్లో అధికారుల తీరుపై భక్తులు, సాధువులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. దేవాదాయ శాఖ అధికారులు ఆదాయం కోసమే చూస్తున్నారని, సామాన్య భక్తుల ఇబ్బందులను పట్టించుకోలేదని మండిపడుతున్నారు. సాధువుల�
పుష్కరాల్లో స్నానం చేస్తే మనం చేసిన తప్పులకు విముక్తి లభిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం పుణ్యక్షేత్రంలో గురువారం మొదలైన సరస్వతీ పుష్కరాల్లో ఆయన
కాళేశ్వర-ముక్తీశ్వర క్షేత్రాన త్రివేణి సంగమంలో సరస్వతి పుష్కరాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో కాళేశ్వరం వద్ద త్రివేణి సంగమం వేద మంత్రోచ్ఛారణలతో �
గోదావరి, ప్రాణహిత నదులు కలిసిన చోట అంతర్వాహినిగా పిలువబడే సరస్వతీ నది ఉద్భవించిన ప్రాంతంలో గురువారం ఉదయం 5.44 గంటలకు సరస్వతీ పుషరాలు వేద మంత్రోచ్ఛారణలతో ఘనంగా ప్రారంభమయ్యాయి. వేకువ జామునే త్రివేణి సంగమ తీ
కాళేశ్వరంలో నేటినుంచి పన్నెండురోజులపాటు జరగనున్న సరస్వతీ పుష్కరాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ క్రమంలో సీఎం రేవంత్రెడ్డి గురువారం పుష్కరాలను ప్రారంభించనున్నారు.
పన్నెండేళ్లకోసారి వచ్చే పుష్కరాలప్పుడు నదీస్నానమాచరిస్తే కోటి జన్మల పుణ్యఫలం వస్తుందంటారు. సర్వపాపాలు తొలగి ముక్తి లభిస్తుందని చెబుతారు. అందులోనూ ఇటీవల జరిగిన కాశీలోని ప్రయాగరాజ్ కన్నా త్రివేణి సంగ
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరంలో సరస్వతీ పుష్కరాలు (Saraswathi Pushkaralu) మరికొన్ని గంటల్లో ప్రారంభంకానున్నారు. ఈ నేపథ్యంలో దేవాదాయ శాఖ అధికారుల ఏర్పాటు చేసిన హోర్డింగ్లు వివాదానికి దారితీశాయి.
రాష్ట్రంలో మహాప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన కాళేశ్వర ముక్తీశ్వర పుణ్యక్షేత్రం సరస్వతీ పుష్కరాలకు (Saraswati Pushkaralu) సిద్ధమవుతున్నది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ఈ నెల 15 నుంచి 26 వరకు సరస్వతీ నది పుష్�
భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని ముక్తీశ్వరాలయం, గోదావరి సంగమ తీరంలో ఈ ఏడాది మే 15 నుంచి 26 వరకు నిర్వహించనున్న సరస్వతీ నది అంతర్వాహిని పుష్కరాలకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్