కరీంనగర్ జిల్లాలో చేపడుతున్న వనమహోత్సవ కార్యక్రమం అధికారుల నిర్లక్ష్యంతో నీరుగారుతున్నదనే విమర్శలు వస్తున్నాయి. మొక్కలు నాటి చేతులు దులుపుకోవడమే తప్ప వాటి సంరక్షణ చర్యలు తీసుకోవటం లేదనే ఆరోపణలు వెల�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రం శివారులోని పెద్దగుట్ట ప్రాంతంలో శుక్రవారం వన మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించి మొక్కలు నాటారు. పెద్దగుట్ట సమీపాన 513 కంపార్ట్ మెంట్ లో పరిధిలో మొక్కలు నాటాలని అధి
మండలంలోని కొండాపూర్ గ్రామంలో గ్రామీణ ఉపాధి పథకం ద్వారా నర్సరీలో పెంచిన ఈత మొక్కలను తిమ్మాపూర్ ఎక్సైజ్ ఎస్సై భారతి కొండాపూర్ లోని ఈతవనంలో బుధవారం మొక్కలు నాటారు.
వనమహోత్సవం సందర్భంగా హనుమకొండలోని ఆర్ట్స్ కాలేజీలో ప్రాంగణంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు మొక్కలే ఆధారమని ఆరోగ్యవంతమైన భవ�
270 saplings planted | గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం మృతులకు ఒక వ్యక్తి వినూత్నంగా నివాళి అర్పించారు. ఈ విషాద సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి జ్ఞాపకార్థం పలువురితో కలిసి 270 మొక్కలు నాటా�
హరిత భారత్ సాధనే లక్ష్యంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ అసోంలో మొదలుపెట్టిన కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తున్నది. 2030 నాటికి అసోంలో ఒక కోటి మొకలు నాటాలనే లక్ష్యంతో గ్రీన్ ఇండి యా చాలెంజ్ పనిచేస్తున్నద�
తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన హరితహారంతో కరీంనగర్ జిల్లాలో క్రమేణా పచ్చదనం పెరిగింది. 2014 నుంచి ఏటా నాటిన మొక్కలు ఏపుగా పెరిగి, నేడు మానులుగా మారాయి. రోడ్లకు ఇరువైపులా, చెరువు గట్లు, గ్రామాల్లోని ఖాళ
నాటు నాటు నాటు నాటు నాటు నాటు వీరనాటు’.. అనేపాట ఇతడికి అచ్చంగా సరిపోతుంది. కెనడాకు చెందిన రన్నర్, పర్యావరణవేత్త ఆంటోని మోసెస్ (23) కేవలం 24 గంటల్లోనే 23,060 మొక్కలు నాటి ప్రపంచ రికార్డు సాధించాడు.
పాట్నా : బిహార్లో 5 కోట్ల మొక్కలు నాటే కార్యక్రమానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ శనివారం శ్రీకారం చుట్టారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం తన అధికారిక నివాసం మైదానంలో మహోగని మొ�