మకర సంక్రాంతి పర్వదినం పురస్కరించుకుని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసంలో సంక్రాంతి వేడుకలు కుటుంబ సభ్యుల నడుమ జరిగాయి. రంగు రంగుల ముగ్గుల రంగవల్లులు, సంక్రాంతి �
సంక్రాంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో గురువారం సంక్రాంతి సంబురాలను ప్రజలు అత్యంత ఘనంగా నిర్వహించుకున్నారు. ఉదయం వారి వారి ఇళ్ల ముందు రంగురంగులతో ముగ్గులు వేసి సంక్
KCR | బీఆరెస్ అధినేత, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంతో కలిసి సంక్రాంతి సంబురాలు చేసుకున్నారు. ఎర్రవెల్లిలోని తన నివాసంలో ఈ సంబురాలు జరుపుకున్నారు.
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఊరూరా సంక్రాంతి సంబురాలు అంబరాన్నంటాయి. మహిళలు ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేసి వాటిపై గొబ్బెమ్మలు పెట్టి సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించారు. గంగిరెద్దుల విన్యాసాలు.. హరి�
కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డి సోమవారం ఢిల్లీలోని తన నివాసంలో సంక్రాంతి వేడుకలను నిర్వహించగా ముఖ్య అతిథిగా ప్రధాన మంత్రి నరేంద్రమోదీ హాజరుఐ తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
సంక్రాంతి సంబురాలకు ప్రజలు సిద్ధమయ్యారు. కన్నతల్లి లాంటి సొంతూరులో పండుగ జరుపుకునేందుకు పట్టణాల నుంచి పల్లెలకు చేరుకుంటున్నారు. అన్ని దారులు పల్లెల వైపే కదులుతున్నాయి. ఆరురోజుల సెలవులు కలిసిరావడంతో క�
సంక్రాంతి సంబురాలు షురువయ్యాయి. సంప్రదాయ క్రీడ కోడిపందేలకు పందెంరాయుళ్లు సయ్యంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో నిషేధం ఉండడంతో పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ గ్రామాలకు పయనమయ్యారు.
మానవ చరిత్రలో వేద సంస్కృతి అతి ప్రాచీనమైనదని, వేదం నుంచి ఏర్పడ్డ మొదటి భాష సంస్కృతం కాగా.. సంస్కృతం తరువాత లోకానికి చేరిన భాష తెలుగు అని త్రిదండి చిన జీయర్ స్వామి పేర్కొన్నారు.
ఉమ్మడి అంబరాన్నంటాయి. ప్రతి ఇల్లూ బంధుమిత్రులతో కళకళలాడింది. మూడు రోజుల పండుగను ప్రజలు సంతోషంగా జరుపుకొన్నారు. ఆడపడుచులు ఉదయాన్నే ఇండ్ల ఎదుట రంగురంగుల ముగ్గులేసి ఆకట్టుకున్నారు. చిన్నాపెద్ద గాలిపటాలన�
కాప్రా సర్కిల్లో మకర సంక్రాంతి, కనుమ పండుగల వేడుకలను ఆనందోత్సాహాలతో ఘనంగా జరుపు కున్నారు. పండుగను పురస్కరించుకొని ఇండ్ల ముందు గొబ్బెమ్మలు, నవధాన్యాలు, రంగు రంగుల ముగ్గులతో అలంకరించారు. ఉదయం వీధుల్లో గం