ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఊరూరా సంక్రాంతి సంబురాలు అంబరాన్నంటాయి. మహిళలు ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేసి వాటిపై గొబ్బెమ్మలు పెట్టి సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించారు. గంగిరెద్దుల విన్యాసాలు.. హరి�
కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డి సోమవారం ఢిల్లీలోని తన నివాసంలో సంక్రాంతి వేడుకలను నిర్వహించగా ముఖ్య అతిథిగా ప్రధాన మంత్రి నరేంద్రమోదీ హాజరుఐ తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
సంక్రాంతి సంబురాలకు ప్రజలు సిద్ధమయ్యారు. కన్నతల్లి లాంటి సొంతూరులో పండుగ జరుపుకునేందుకు పట్టణాల నుంచి పల్లెలకు చేరుకుంటున్నారు. అన్ని దారులు పల్లెల వైపే కదులుతున్నాయి. ఆరురోజుల సెలవులు కలిసిరావడంతో క�
సంక్రాంతి సంబురాలు షురువయ్యాయి. సంప్రదాయ క్రీడ కోడిపందేలకు పందెంరాయుళ్లు సయ్యంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో నిషేధం ఉండడంతో పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ గ్రామాలకు పయనమయ్యారు.
మానవ చరిత్రలో వేద సంస్కృతి అతి ప్రాచీనమైనదని, వేదం నుంచి ఏర్పడ్డ మొదటి భాష సంస్కృతం కాగా.. సంస్కృతం తరువాత లోకానికి చేరిన భాష తెలుగు అని త్రిదండి చిన జీయర్ స్వామి పేర్కొన్నారు.
ఉమ్మడి అంబరాన్నంటాయి. ప్రతి ఇల్లూ బంధుమిత్రులతో కళకళలాడింది. మూడు రోజుల పండుగను ప్రజలు సంతోషంగా జరుపుకొన్నారు. ఆడపడుచులు ఉదయాన్నే ఇండ్ల ఎదుట రంగురంగుల ముగ్గులేసి ఆకట్టుకున్నారు. చిన్నాపెద్ద గాలిపటాలన�
కాప్రా సర్కిల్లో మకర సంక్రాంతి, కనుమ పండుగల వేడుకలను ఆనందోత్సాహాలతో ఘనంగా జరుపు కున్నారు. పండుగను పురస్కరించుకొని ఇండ్ల ముందు గొబ్బెమ్మలు, నవధాన్యాలు, రంగు రంగుల ముగ్గులతో అలంకరించారు. ఉదయం వీధుల్లో గం
పల్లెల్లకు పండుగ కళ వచ్చేసింది. ఊరూవాడా సందడిగా మారింది. ప్రతి ఇంట్లో సంక్రాంతి సందడి కనిపిస్తున్నది. ఏడాదిలో 12 సార్లు 12 రాశుల్లో సూర్యుడి సంక్రమణ జరుగుతుంది.
గ్రామాలకు సంక్రాంతి కళ వచ్చింది. ఇండ్ల ముందు రంగు రంగుల ముగ్గులు, గంగిరెద్దుల విన్యాసాలు, బుడబుక్కల వారు, హరిదాసుల కీర్తనలు, చిన్నారుల పతంగుల ఎగురవేత, యువత ఆటల పోటీలు, మహిళలు పిండి వంటలు చేయడం వంటి పనులతో గ