Sanjay Malhotra | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India) నూతన గవర్నర్గా సీనియర్ ఐఏఎస్ అధికారి, రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా (Sanjay Malhotra) బాధ్యతలు స్వీకరించారు.
ఐటీ రిటర్నుల గడువు పెంపు ప్రతిపాదనేది తమ వద్ద లేదని రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా స్పష్టంచేశారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికిగాను ఐటీ రిటర్నుల గడువు ఈ నెల 31న ముగియనున్న నేపథ్యంలో ఈ గడువును పెంచుతారని వ