సంగారెడ్డి నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధ్దికి ప్రభుత్వం నిధులు మం జూరు చేసింది. ఇటీవల వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆయా పనులకు అధికారికంగా భూమిపూజ చేసి నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు.
ప్రజలను భయాందోళలనకు గురిచేస్తున్న హైడ్రా సంగారెడ్డి నియోజకవర్గం జోలికి రావొద్దని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే టీ జయప్రకాశ్రెడ్డి (జగ్గారెడ్డి) ఆదివారం ఓ ప్రకటనలో హెచ్చరికలు జారీ చ�
సంగారెడ్డి నియోజకవర్గం పరిధిలోని అధికారులు ప్రొటోకాల్ను పాటించడం లేదని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తెలిపారు. ఈ విషయమై గురువారం ఆయన జిల్లా కలెక్టర్, సీఎస్, అసెంబ్లీ స్పీకర్కు లేఖల ద్వారా ఫిర్యాదు చేశ�
సంగారెడ్డి నూతన కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన వల్లూరు క్రాంతికి జిల్లా అధికారులు, రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా ప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు.
బీఆర్ఎస్తో ముమ్మర అభివృద్ధి రాష్ట్ర రాజకీయాల్లో సంగారెడ్డి నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ నియోజకవర్గం రాజకీయ చైతన్యానికి ప్రతీకగా చెప్పవచ్చు. 2016 వరకు ఉమ్మడి మెదక్ జిల్లాకు పాలనా కేంద్రంగా �
KTR road show | సంగారెడ్డి నియోజకవర్గంలో బీఆర్ఎస్(BRS) ప్రచారంలో భాగంగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలకశాఖల మంత్రి కేటీఆర్ రోడ్షో(KTR road show )ప్రారంభమైంది. బుధవారం పట్టణంలోని కింగ్స్ దాబా నుంచి మంత్రి క�
ఓడిపోయినా ప్రజల్లోనే ఉన్నా, గెలిచిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి పత్తకే లేడు. తాను ఎల్లప్పుడూ ప్రజల్లోనే ఉండి, ప్రజలకు నిత్యం సేవలు చేశానని, అందువలన మీరే నా బలం, నా బలగం అని తెలంగాణ హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర
సంగారెడ్డి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర మంత్రులు కేటీఆర్, హరీశ్రావు పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గురువారం కొండాపూర్ మండల నాయకుడు శ్రీకాంత
కాకతీయుల కాలంలో నిర్మితమైన గొలుసు కట్టు చెరువుల విధ్వంసానికి ఉమ్మడి పాలకుల కుట్రలు వరుస కట్టాయి.. పడావుగా మారిన పంటభూముల్లో పల్లేర్లు మొలిచాయి. శ్రమైక్య జీవనం సాగించిన పల్లెల్లో కరువు ఛాయలు అలుముకున్న�
సదాశివపేట, సెప్టెంబర్ 11: సంగారెడ్డి నియోజకవర్గంలోని బీజేపీలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. సదాశివపేట మండలం మద్దికుంట చౌరస్తా వద్ద ఆదివారం బీజేపీ యాత్ర ప్రారంభమైంది. ఈ యాత్రకు మాజీ ఎమ్మెల్సీ, బీజేపీ సీనియర్�