Pushpa Movie | సంధ్య థియేటర్ వద్ద 'పుష్ప 2' సినిమా ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్కు మరోసారి నోటీసులు జారీ చేసింది.
‘ఆరంభింపరు నీచ మానవులు..’ పద్యాన్ని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో పదే పదే వల్లె వేసేవారు. ‘నీచ మానవులు సత్కార్యానికి నడుం కట్టరు. కొంతమంది నడుం కట్టినా మధ్యలోనే వదిలేస్తారు. వారు మధ్యములు. కానీ, �
RS Praveen Kumar | మెదక్ జిల్లా కొల్చారం మండలం కిష్టాపూర్ గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీలు తీస్తుండగా షాక్ కొట్టి ఇద్దరు యువకులు మరణించిన ఘటనపై బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ స్పందించారు. �
Manchu Vishnu | హైదరాబాద్ సంధ్య థియేటర్ తొక్కిసలాట, అల్లు అర్జున్ అంశాలు ఇప్పుడు సినీ పరిశ్రమను కుదిపేస్తున్నాయి. ఈ ఘటనల తర్వాత సినిమా వాళ్లకు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన వార్నింగ్ నేపథ్యంలో తెలంగాణలో సినీ పర�
Dil Raju | ఇటీవల సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ (Sreetej) గాయాలపాలైన విషయం తెలిసిందే. కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను ప్రముఖ నిర్మా�
యూనిఫామ్లో ఉన్న పోలీసులను టచ్చేస్తే బౌన్సర్లతోపాటు వారి ఏజెన్సీలను వదిలే ప్రసక్తే లేదని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ హెచ్చరించారు. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనపై ఆదివారం ఆయన మీడియా�
Sandhya Theatre Stampede - Sukumar | పుష్ప 2 సినిమా బెనిఫిట్ షోలో భాగంగా సంధ్య థియేటర్ తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కొడుకు శ్రీతేజ్ తొక్కిసలాటలో గాయపడి ఆసుపత్రిలో చికిత్సా ప
Allu Arjun | ఆర్టీసీ క్రాస్రోడ్స్లోని సంధ్య థియేటర్లో డిసెంబర్ 4న రాత్రి పుష్ప 2 ది రూల్ (Pushpa 2 The Rule) బెనిఫిట్ షో నేపథ్యంలో అల్లు అర్జున్ రాక సందర్భంగా తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో రేవతి (39) అనే మహిళ మృ�
Allu Arjun | సంధ్య థియేటర్ వద్ద డిసెంబర్ 4న జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి మహిళ మృతి చెందిన కేసులో అల్లు అర్జున్ (Allu Arjun) అరెస్టైన విషయం తెలిసిందే. గత శుక్రవారం అరెస్ట్ కాగా.. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చే�
Suman | ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనకు సంబంధించిన టాలీవుడ్ స్టార్ యాక్టర్ అల్లు అర్జున్ (Allu Arjun)ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత బెయిల్పై విడుదలయ్యా�
చట్టం ముందు అందరూ సమానులేనని, తొక్కిసలాటలో ఒక మహిళ మరణిస్తే కేసు పెట్టొద్దా? అని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ పేర్కొన్నారు. హైదరాబాద్ గాంధీభవన్లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.