‘భీమ్లానాయక్' ‘సార్' చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది మలయాళీ భామ సంయుక్తమీనన్. ప్రస్తుతం ఆమె సాయిధరమ్తేజ్ సరసన ‘విరూపాక్ష’ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నది. అయితే ఈ సినిమా విషయంలో చిత్రబృం
Samyuktha Menon | ‘మాస్టారూ.. మాస్టారూ.. నా మనసును గెలిచారు’.. అంటూ ‘సార్'తో మరోసారి అభిమానులకు దగ్గరైంది సంయుక్త మీనన్. ‘భీమ్లా నాయక్' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించి.. తన అందం, అభినయంతో జనం హృదయాల్లో చోటు సం�
‘భీమ్లానాయక్' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మలయాళ నాయిక సంయుక్త మీనన్. ‘బింబిసార’తో మంచి విజయాన్ని అందుకున్న ఈ తార..ధనుష్ సరసన ‘సార్' అనే చిత్రంలో నటించింది.
‘భీమ్లానాయక్' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది మలయాళీ భామ సంయుక్త మీనన్. ప్రస్తుతం ఆమె ధనుష్ సరసన ‘సార్' సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.
‘సినిమా థియేటర్ లకు ప్రేక్షకులు రావడం లేదంటే నేను నమ్మను. సినిమా బాగుంటే వాళ్లు తప్పకుండా ఆదరిస్తారు. గొప్ప చిత్రాలతోనే ప్రేక్షకుల్ని సంతృప్తి పర్చగలం‘ అని అన్నారు హీరో ఎన్టీఆర్. ఆయన అతిథిగా ‘బింబిసా�
తెలుగులో చేసింది ఒకే ఒక్క సినిమా. అది కూడా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన భీమ్లానాయక్ (Bheemla Nayak). మొదటిసారే ఇలాంటి భారీ ప్రాజెక్టుతో సంయుక్తామీనన్ టాలీవుడ్ (Tollywood)కు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం�