అమ్మవార్లను దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సౌకార్యర్థం జాతర పరిసరాల్లో మరుగుదొడ్లు కానరావడం లేదు. దీంతో మేడారం వచ్చే భక్తులు కాలకృత్యాలు ఎలా తీర్చుకోవాలనేది ప్రశ్నార్థకంగా మారింది.
తమ సమస్యలు పరిష్కరించాలని ఈ నెల 29, 30 తేదీల్లో మేడారంలో అమ్మవార్ల దర్శనం నిలిపివేస్తున్నట్టు సమ్మక్క, సారలమ్మ పూజారులు తెలిపారు. ఆదివారం అమ్మవార్ల గద్దెల ప్రాంగణంలో పూజారులు, వాటాదారులు సమావేశం నిర్వహించ
జంపన్న వాగులో నాణేల వేట మొదలైంది. భక్తులు పుణ్యస్నానాలు చేసే సమయంలో వాగులో నాణేలు వేయడం ఆనవాయితీ. వాటిని సేకరించేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు తాళ్లకు అయస్కాంతం కట్టి వెతకం కనిపించింది.
Medaram Jathara | ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ, తెలంగాణ కుంభమేళగా పిలిచే మేడారం సమ్మక్క సారక్క జాతర (Medaram Jathara) నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi ) శుభాకాంక్షలు తెలిపారు.
Medaram Prasadam | మేడారం సమ్మక, సారలమ్మ జాతరకు వెళ్లలేని భక్తుల ఇండ్ల వద్దకే ప్రసాదం పంపిణీ కార్యక్రమానికి టీఎస్ఆర్టీసీ బుధవారం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు దేవాదాయ శాఖతో టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ విభాగం ఒక ఒప�
TSRTC | మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లలేని భక్తులకు టీఎస్ఆర్టీసీ గుడ్న్యూస్ చెప్పింది. గత జాతరలో మాదిరిగానే ఈసారి కూడా సమ్మక్క సారలమ్మ అమ్మవార్ల ప్రసాదాన్ని భక్తుల ఇంటికి చేర్చే సేవను అందించాలని న�
మన దేశంలో చరిత్రకెక్కిన కొంతమంది ప్రజాస్వామ్యవాదుల కంటే ముందే జన్మించిన గిరిజన వీరులు, యోధులు, వారి ఆరాధ్య దైవాల చరిత్ర కండ్లముందే వేల సంవత్సరాలుగా కదలాడుతున్నది. అక్షరీకరణ కాకపోవడంతో అవి సమాజానికి చే�
బాలాజీ దూసరి రూపొందించిన మేడారం సమ్మక్క సారక్క జాతర డాక్యుమెంటరీని ఎమ్మెల్సీ కవిత విడుదల చేశారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత సకిని రామచంద్రయ్యను దుశ్శాలువతో ఘనంగా...
Gaddar | తెలంగాణ ఏర్పాటు అనేది ఒక త్యాగాల నినాదమని, త్యాగాల స్ఫూర్తితో ఏర్పడిన రాష్ట్రంపై ఎంతటి వారు విమర్శలు చేసినా చర్చించాల్సిన అవసరం ఉందని ప్రజా కవి గద్దర్ (Gaddar) అన్నారు