Samantha | మయోసైటిస్తో చికిత్స తీసుకున్న సమంత ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయిపోయింది. సినిమాలు, వెబ్సిరీస్ల్లో నటిస్తూనే.. వాటికోసం తనను తాను సిద్ధం చేసుకుంటుంది.
ఒకప్పుడు ముందుగా నిర్ణయించిన తేదీకే ఎట్టి పరిస్థితుల్లో సినిమాను రిలీజ్ చేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఈ రోజుల్లో సినిమాలు ఒక రిలీజ్ డేట్కు కట్టుబడి ఉండడం చాలా కష్టం అయిపోతుంది.
గతేడాది సమంత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపి అందరిని షాక్కు గురిచేసింది. ప్రస్తుతం ఆ వ్యాధి నుండి కోలుకుంటుంది. ఎవరి సాయం లేకున్నా ఒంటిరిగా పోరాడుతూ సినిమాల్లోనే కాదు నిజజీవితంల
సమంత ప్రధాన పాత్రలో నటించిన కొత్త సినిమా ‘శాకుంతలం’ విడుదల వాయిదా పడింది. ఈ విషయాన్ని తాజాగా చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమాను ఈ నెల 17న విడుదల చేస్తామని ముందుగా మేకర్స్ సన్నాహాలు చేసుకున్నారు.
ఒకప్పుడు ముందుగా నిర్ణయించిన తేదీకే ఎట్టి పరిస్థితుల్లో సినిమాను రిలీజ్ చేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఈ రోజుల్లో సినిమాలు ఒక రిలీజ్ డేట్కు కట్టుబడి ఉండడం చాలా కష్టం అయిపోతుంది.
గాడ్ఫాదర్ లేకుండా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం అంటే చిన్న విషయం కాదు. అందులోనూ ఒక అమ్మాయి ఎన్నో సవాళ్లను, మరెన్నో వివాదాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాటిన్నిటి అధిగమించి దశాబ్దానికి పైగా టాలీవుడ్లో చక్
samantha ruth prabhu | సమంత, చిన్మయి మధ్య వివాదాలు తలెత్తాయని అప్పట్లో వార్తలు పుట్టుకొచ్చాయి. దీనిపై ఇండస్ట్రీలో అప్పట్లో గుసగుసలు వినిపించాయి. కానీ ఈ వార్తలపై సమంత ఎప్పుడూ నోరు విప్పలేదు.
ఇండస్ట్రీలో ఉన్న టాలెంటెడ్ హీరోయిన్ల జాబితాలో టాప్ ప్లేస్లో ఉంటుంది చెన్నై సుందరి సమంత (Samantha). తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ వన్ ఆఫ్ ది లీడింగ్ హీరోయిన్గా మారింది. బ్యాక్ టు బ్యా
స్టార్ హీరోయిన్ సమంత (Samantha) టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం శాకుంతలం (Shaakuntalam). గుణశేఖర్ (Guna Sekhar) దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఇప్పటికే విడుదలైన రెండు పాటలకు మంచి స్పందన వస్తోంది.
మయోసైటిస్ వ్యాధి నుండి కోలుకుంటున్న సమంత మళ్లీ షూటింగ్లలో బిజీ అయిపోడానికి రెడీ అయింది. తాజాగా ఈ బ్యూటీ రుస్సో బ్రదర్స్ రూపొందిస్తున్న 'సిటాడెల్' ఇండియన్ స్పై సిరీస్ షూటింగ్లో జాయిన్ అయింది. ఈ మే�
చాలా కాలం తర్వాత 'యశోద'తో మంచి కంబ్యాక్ ఇచ్చిన సమంత ప్రస్తుతం అదే జోష్తో పలు సినిమాలు, వెబ్ సిరీస్లు చేస్తుంది. ఇక ఆమె నటించిన పాన్ ఇండియా సినిమా 'శాకుంతలం' విడుదలకు సిద్ధంగా ఉంది.
విజయ్ దేవకొండ కథానాయకుడిగా నటిస్తున్న ‘ఖుషి’ సినిమాకు సంబంధించి ఓ శుభవార్త అందించారు దర్శకుడు శివ నిర్వాణ. మైత్రీ మూవీ మేకర్స్ రూపొందిస్తున్న ఈ చిత్రం గత ఏడాది డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకురావాల్స�
కొన్ని రోజులుగా షూటింగ్కు సంబంధించిన కొత్త అప్డేట్ లేకపోవడంతో కొంత నిరాశలో మునిగిపోయారు మూవీ లవర్స్. అయితే తాజాగా ఖుషి అప్డేట్ అందించి అందరిలో జోష్ నింపుతున్నాడు డైరెక్టర్ శివనిర్వాణ.
సమంత టైటిల్ రోల్ని పోషిస్తున్న పౌరాణిక ప్రణయ గాథ ‘శాకుంతలం’. మహాకవి కాళిదాసు రచించిన ‘అభిజ్ఞాన శాకుంతలం’ కావ్యం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. గుణశేఖర్ దర్శకుడు. ఫిబ్రవరి 17న తెలుగు, హిందీ,
Samantha | మయోసైటిస్ నుంచి కోలుకున్న స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడు మళ్లీ తన ఫిట్నెస్పై దృష్టి పెట్టింది. మళ్లీ ఇంతకముందు అంతా స్ట్రాంగ్ అయ్యేందుకు జిమ్లో వర్కవుట్స్ మొదలుపెట్టింది.