నలభీములు చేసిన పాకమే అయినా చిటికెడంత ఉప్పు తక్కువైతే రుచించదు. అలాగని కూరల్లో తక్కువైందని పై ఉప్పు వేసుకుంటే ప్రమాదమని హెచ్చరికలు ఉండనే ఉన్నాయి. ఎక్కువైతే ముద్ద నోట్లోకి దిగదు. ఈ సమస్యకు పరిష్కారంగా పుట
ప్రపంచవ్యాప్తంగా ఉప్పు వాడకం అధికం కావడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) ఆందోళన వ్యక్తం చేసింది. దీని వల్ల అధిక రక్తపోటు, గుండె జబ్బులు, గుండెపోటు సంభవించే అవకాశం ఎక్కువగా ఉన్నదని హెచ్చరించింది. ర�
ఉప్పు ఎక్కువ తినేవారికి చేదు వార్త చెప్పారు వియెన్నా యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు. ఉప్పు పొదుపుగా వాడే వారితో పోలిస్తే ఉప్పు ఎక్కువగా తినే వారిలో కడుపు క్యాన్సర్ ముప్పు 41 శాతం అధికంగా ఉంటుందని వీరు �
శరీరాన్ని, ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో.. వంటపాత్రలను కూడా అంతే క్లీన్గా ఉంచుకుంటాం. వంటకు ఉపయోగించే పాత్రలకు నూనె జిడ్డు, మరకలు, మంట కారణంగా చేరిన మసి అంటుకుంటాయి. వంట చేయడం ఒక ఎత్తయితే..
ఈడెన్గార్డెన్స్లో చప్పగా సాగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్పై కోల్కతా నైట్రైడర్స్దే పైచేయి అయ్యింది. సోమవారం జరిగిన మ్యాచ్లో కేకేఆర్ 7 వికెట్ల తేడాతో ఢిల్లీపై భారీ విజయం సాధించింది.
కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) మళ్లీ విజయాల బాట పట్టింది. చెన్నైతో మ్యాచ్లో ఓటమి వైపు నిలిచిన కేకేఆర్.. సొంత ఇలాఖా ఈడెన్ గార్డెన్స్లో లక్నో సూపర్ జెయింట్స్పై అలవోక విజయం సాధించింది. బౌలింగ్లో మ
మజ్జిగలో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయనేది నిత్య సత్యం. ఎండాకాలం వచ్చిందంటే ఒక్క రోజూ మజ్జిగ లేకుండా ముద్ద దిగదంటే అతిశయోక్తి కాదు. అంతెందుకు సమ్మర్లో మూడు పూటలా మూడు గ్లాసులు మజ్జిగ తీసుకుంటే ఎంతో మంచిదని, �
Salt | పరిమితికి మించి ఉప్పు వాడకంతో(రోజుకు 5 గ్రాములు మించి) మానవ ఆరోగ్యంపై ఊహించని స్థాయిలో నష్టం వాటిల్లుతున్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ఆందోళన వ్యక్తం చేసింది.
ఓపెనర్ ఫిల్ సాల్ట్ (57 బంతుల్లో 119; 7 ఫోర్లు, 10 సిక్సర్లు) సెంచరీతో చెలరేగడంతో వెస్టిండీస్తో నాలుగో టీ20లో75 పరుగుల తేడాతో ఇంగ్లండ్ విజయం సాధించింది. మొదట ఇంగ్లండ్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 267 పరుగులు చేసింది. ఛే�
Salt | డాక్టర్ల వద్దకు వెళ్లిన ప్రతిసారీ తినే ఆహారంలో ఉప్పు తగ్గించమని చెబుతుంటారు. వయసు మళ్లిన వారు అయితే మరింత జాగ్రత్తగా ఉండాలని మరీ నొక్కిచెబుతారు. ఎందుకంటే ఉప్పును అధికంగా తీసుకోవడం వల్ల బీపీతో(రక్తపో
Salt | మధుమేహం.. ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల్లో ప్రధానమైనది. భారతదేశంలో ఇప్పటికే 10 కోట్లమందికి పైగా మధుమేహ రోగులున్నారు. వచ్చే 5 ఏండ్లలో ఈ సంఖ్య 23 కోట్లు దాటుతుందని ఇటీవలే ఓ సర్వే తే�
భారతీయుల్లో ఉప్పు వాడకం పరిమితికి మించి 3 గ్రాములు ఎక్కువగా ఉందని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది. ప్రతి రోజూ ఆహారం ద్వారా సగటు భారతీయుడు 8గ్రాముల ఉప్పు తీసుకుంటున్నాడని, ఇది వైద్యులు సూచించిన పరిమితి (5గ్రామ�