సింగరేణి కాలనీలో ఓ కుటుంబానికి సంబంధించిన అప్పు విషయంలో నెలకొన్న వివాదం నేపథ్యంలో సైదాబాద్ పోలీస్ స్టేషన్కు వెళ్లిన గిరిజన నాయకురాలిని పోలీసులు నిర్బంధించడం ఉద్రిక్తతకు దారి తీసింది. వివరాల్లోకి �
స్నేహితులను కలిసి వెళ్తున్న యువకులను బెదిరించి వారి వద్ద నుంచి బలవంతంగా రూ.1,500 నగదు, సెల్ఫోన్లను గుర్తు తెలియని యువకులు దోచుకున్న సంఘటన సోమవారం రాత్రి సైదాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నద�
పరాయి మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తను నిలదీయడంతో.. పథకం ప్రకారం భార్యకు కల్లు తాగించి హత్య చేశాడు. ఈ ఘటన శనివారం రాత్రి సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సింగరేణి కాలనీలో చోటు చేసుకుంది.
వేర్వేరు ప్రాంతాల నుంచి ముగ్గురు అదృశ్యమయ్యారు. ఈ ఘటనలు సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగాయి. సబ్ ఇన్స్పెక్టర్ మమత కథనం ప్రకారం.. సైదాబాద్ సాయిరాంనగర్ నివాసి, ప్రభుత్వ ముద్రణాలయం ఉద్యోగి రాంబ
ఆరేండ్లగా నత్త నడక నడిచిన సైదాబాద్ కొత్త పోలీస్ స్టేషన్ భవన నిర్మాణ పనులు ఇప్పుడిప్పడే ఊపందుకున్నాయి. రూ. 4 కోట్ల వ్యయంతో అత్యాధునిక హంగులతో చేపట్టిన భవన నిర్మాణ పనులు చివరి దశకు చేరాయి.
ఆత్మహత్యకు పాల్పడ్డ యూట్యూబర్ సైదాబాద్, జూలై 21: యూట్యూబ్ చానల్కు వ్యూస్ రావటం లేదని ఐ దంతస్థుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడో యువకుడు. ఈ ఘటన సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోట
సైదాబాద్ : భార్యపై అనుమానంతో నిద్ర పొతున్న ఆమెపై గొడ్డలితో దాడిచేసిన సంఘటన సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సింగరేణికాలనీలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ సుబ్బిరామిరెడ్డి కథనం ప్ర�
సైదాబాద్ : సైదాబాద్ ఎల్ఐసీ కాలనీలో ఓ ఆపార్టుమెంట్లో నెలకొన్న వివాదంతో అందులో నివసించే ప్రేమ్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి బిల్డింగ్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని హైడ్రామా సృష్టించాడు. ఆపార్టుమెంట్
సైదాబాద్: అల్లారు ముద్దుగా పెంచుకున్న కుక్క పిల్ల (ఒరియో)ను గుర్తు తెలియని యువకుడు ఇంటి ముందు నుంచి తీసుకెళ్లాడు. కన్పించకుండా పోయిన కుక్క పిల్ల ఆచూకీ తెలుసుకోవాలని ఓ జంతు ప్రేమికుడు సైదాబాద్ పోలీసులక
సైదాబాద్ :పని నిమిత్తం ఇంట్లోనుంచి వెళ్లిన ఓ యువతి అదృశ్యమైన సంఘటన సైదాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలప్రకారం.. సింగరేణికాలనీకి చెందిన వి.రాధిక(17) పని నిమిత్తం ఈనెల 10న
సైదాబాద్, ఆగస్టు 8 : సైదాబాద్ బాలుర సదనం (బాలల సంక్షేమ, సంస్కరణల వీధి బాలల సంక్షేమ సదనం-జువైనల్ హోం) నుంచి ఆదివారం సాయంత్రం 6 గురు బాలురు పరారయ్యారు. సదనం (హోం) గేట్ వద్ద కాపలాగా ఉన్న సూపర్వైజర్ను బలవంతంగ