సాహిత్య అకాడమీ బుధవారం 2025వ సంవత్సరానికి 23 మందికి యువ పురస్కారాలను, 24 మందికి బాల సాహిత్య పురస్కారాలను ప్రకటించింది. ఈ ఏడాది డోగ్రి భాషలో యువ పురస్కారం లేదు.
ప్రముఖ కథా రచయిత పెద్దింటి అశోక్కుమార్ సౌత్ ఇండియన్ షార్ట్ స్టోరీ మీట్కు ఎంపి కయ్యారు. చెన్నైకి చెందిన సాహిత్య అకాడమీ ఎస్సార్ ఇన్స్టిట్యూట్, సైన్స్ అండ్ టెక్నాలజీ సంయుక్తం గా ఏటా దక్షిణ భారత
విద్యార్థి దశ నుంచే నాటక రచనా ప్రక్రియకు అంకితమై రచన, నటన, సమాజ సేవలే శ్వాసగా పాటుబడిన సాహితీ దిగ్గజం, మహోన్నత కళాకారుడు కోదాటి లక్ష్మీనర్సింహారావు, క్లుప్తంగా కేఎల్. తన రచనా వ్యాసంగంతో, తన ఆలోచనా విధానం�
శాస్త్రీయ సంగీతం మీద ఇష్టం, ఆసక్తి కనబరిచే వారి సంఖ్య ఇప్పుడు చాలా తక్కువగా ఉంటుంది. దీనికి కారణం ఆ విద్య అంత త్వరగా పట్టుబడక పోవడమే అనొచ్చు. శాస్త్రీయ సంగీతం మీద పుస్తకాలు, వ్యాసాలు రాసేవారి సంఖ్య తెలుగు �
నిజామాబాద్ జిల్లా యువ రచయిత, గిరిజన బిడ్డ రమేశ్ కార్తీక్ నాయక్(26)కు కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం లభించింది. ఈ ఏడాది వివిధ భాషల్లో అత్యుత్తమ రచనలు చేసిన రచయితలకు శుక్రవారం యువ, బాల సాహిత్య పురస్క
నిజామాబాద్ జిల్లాజక్రాన్పల్లి తండాకు చెందిన యువ రచయిత, కవి రమేశ్ కార్తీక్నాయక్కు కేంద్ర సాహిత్య అకాడమీ యువజన పురస్కారం దక్కింది. తాను రాసిన తొలి కథా సంపుటి ‘దావ్లో’ పుస్తకానికి కేంద్ర సాహిత్య అకా�
విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ సామాజిక వర్గీయులకు రాష్ట్ర ప్రభుత్వం అం డగా నిలుస్తుందని ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ తెలిపారు.
బోధనకే నిర్వచనం శ్రీరామకవచం వెంకటేశ్వర్లు అని, ఆయన తన జీవితాన్ని బోధనకు అంకితం చేసి రెండు తరాల విద్యార్థులను తీర్చిదిద్దిన మహోపాధ్యాయుడు అని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ అన్నారు.
అంబేద్కర్ జయంతిని పురస్క రించుకొని తెలంగాణ సాహిత్య అకాడమీ, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం రాష్ట్రవ్యాప్తంగా కవి సమ్మేళనాలు నిర్వహించారు. అన్ని జిల్లా కేంద్ర గ్రంథాలయాల్లో నిర్వ�
కుల వివక్ష, మతోన్మా దం, వెర్రితలలు వేస్తున్నాయని, వీటిని ఎదుర్కోవాలంటే దిగంబర కవి జ్వా లాముఖి వంటి ప్రభంజనం రావాలని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ అన్నారు.
Sahitya Akademi Recruitment 2023 | డిప్యూటీ సెక్రటరీ, రీజినల్ సెక్రటరీ, ప్రోగ్రామ్ ఆఫీసర్ తదితర పోస్టుల భర్తీకి న్యూఢిల్లీలోని సాహిత్య అకాడమీ నోటిఫికేషన్ విడుదల చేసింది.
తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 11 వేల పాఠశాలల్లో ‘మన ఊరు-మన చెట్టు’ అంశంపై నిర్వహించిన కథల పోటీలకు విద్యార్థులు పోటెత్తారు. ఐదు లక్షల మందికిపైగా విద్యార్థులు పాల్గొని కార�