ఎందరో మహనీయల పోరాటాలు, ప్రాణత్యాగాల ఫలితంగా స్వతంత్ర భరత్ ఏర్పడిందని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో 79 స్వతంత్ర దినోత్సవ వేడుక
భారతదేశానికి స్వాతంత్య్రం.. ఎంతోమంది మహనీయుల త్యాగాల ఫలితమని బీఆర్ఎస్ నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తె�
మహోన్నతమైన విశ్వమానవ సౌధానికి శ్రమజీవుల త్యాగాలే పునాదిరాళ్లని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం మే డే సందర్భంగా సోమవారం వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో
15 రోజులపాటు వజ్రోత్సవ ద్విసప్తాహం యోధుల త్యాగాలు స్మరిస్తూ కార్యక్రమాలు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని విద్యాలయాల్లో 15 రోజులపాటు స్వతం త్�
సీఎం కేసీఆర్ అలుపెరుగని పోరాటంతోనే రాష్ట్రం సాకారమైందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లెలగూడ చందన చెరువు కట్ట పై ఏర్పాటు చేసిన అమరవీరుల స్థూపాన్�
తిరుపతి : ఆంధ్రప్రదేశ్కు ఏకైక రాజధాని అమరావతి కోసం త్యాగాలు చేసిన రైతులందరికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. అమరావతిని కాపాడుకుంటాం.. ఆంధ్రప్రదేశ్న
Farm Laws | నూతన సాగు చట్టాలను (Farm Laws) కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవడాన్ని ప్రతిపక్షాలు స్వాగతించాయి. కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రధాని మోదీ
పోలీస్ అమరులు | పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడం ఎంతో గర్వకారణంగా ఉందని, వారి త్యాగాలు భావితరాలకు ఎంతో స్ఫూర్తివంతంగా నిలుస్తాయని అదనపు ఎస్పీ సి.నర్మద అన్నారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయ ఆ
అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా ఇందూరు : శాంతి భద్రతల పరిరక్షణకు అమరులైన పోలీసు జవాన్ల సేవలు, వారి త్యాగాలు మరువలేమని జిల్లా అదనపు కలెక్టర్ చిత్రమిశ్రా అన్నారు. పోలీసు అమరుల సంస్మరణ దినోత్సవాన్ని గురువార�
స్వరాష్ట్రంలోనే మహనీయులకు గుర్తింపునిర్మల్లో నివాళి అర్పించిన మంత్రి అల్లోల నిర్మల్ అర్బన్ : స్వరాష్ట్ర సాధన కోసం తన రాజకీయ పదవిని వదులుకున్న మహోన్నత వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ అని రాష్ట్ర అటవీ