క్రికెట్ గాడ్(Cricket God)గా అభిమానులను అలరించిన భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) వన్డే క్రికెట్ గురించి ఆసక్తికర కామెంట్లు చేశాడు. వన్డే మ్యాచ్ను నాలుగు భాగాలుగా అంటే.. 25 ఓవర్లకు ఒక భా�
లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) అంతర్జాతీయ క్రికెట్లో 2012 మార్చి 16న కొత్త చరిత్ర లిఖించాడు. తనలో పరుగుల దాహం తగ్గలేదని నిరూపిస్తూ వందో సెంచరీ బాదాడు. సచిన్ ఈ రికార్డు సాధించి 11 ఏ�
ఫార్మాట్తో సంబంధం లేకుండా పరుగుల వరద పారిస్తున్న టీమ్ఇండియా యువ ఓపెనర్ శుభ్మన్ గిల్.. ఆటేతర అంశాలతో కూడా వార్తల్లో నిలుస్తున్నాడు. గతంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండ�
Rohit Sharma | భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ మరో అరుదైన ఘనత సాధించాడు. అహ్మదాబాద్లో అస్ట్రేలియాతో జరుగుతున్న ఆఖరి టెస్టులో 35 పరుగులు చేయడం ద్వారా రోహిత్.. 17 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు.
భారత నయావాల్ ఛటేశ్వర్ పూజారా (Cheteshwar Pujara) మరో ఘనత సాధించాడు. బలమైన బ్యాటింగ్, బౌలింగ్ అటాక్ ఉన్న కంగారులపై టెస్టుల్లో 2వేల పరుగులు చేశాడు. దాంతో, ఈ జట్టుపై రెండు వేలకు పైగా రన్స్ కొట్టిన నాలుగో భ�
భారత జట్టు మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తన చిరకాల ప్రత్యర్ధిని గుర్తు చేసుకున్నాడు. ఆస్ట్రేలియా దివంగత లెజెండరీ స్పిన్నర్షేన్ వార్న్ ప్రథమ వర్ధంతి సందర్భంగా అతనితో దిగిన ఒకప్పట
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ ఫాలోయర్లను ఆకట్టుకునే పోస్ట్లు షేర్ చేస్తుంటారు. సచిన్ తాజాగా తన లేటెస్ట్ ట్రిప్ విశేషాలను వెల్లడిస్తూ ఓ వీడియోను (Viral Video) ఇన్
Sachin Tendulkar | వాంఖడే స్టేడియంలో సచిన్ టెండూల్కర్ నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ముంబై క్రికెట్ ఆసోషియేషన్ (ఎంసీఏ) అధ్యక్షుడు అమోల్ కాలే మంగళవారం ఉదయం ప్రకటించారు. చారిత్రక వాంఖడే స్టేడియంల�
టన్నులకొద్ది పరుగులు చేసినా.. వందలాది రికార్డులు బద్దలు కొట్టినా.. తనపై కొందరు ఫెయిల్యూర్ కెప్టెన్గా ముద్ర వేశారని విరాట్ కోహ్లీ ఆవేదన వ్యక్తం చేశాడు.
టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ టెస్టుల్లో మొదటిసారి స్టంపౌట్ అయ్యాడు. ఇప్పటి వరకు టెస్టుల్లో 180వ ఇన్నింగ్స్లో ఆడిన విరాట్ ఒక్కసారి మాత్రమే స్టంపౌట్ కావడం విశేషం. ఈ స్టార్ ప్లేయర్ వన్డేల్లో
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మరో మైలురాయిని అందుకున్నాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ రికార్డును బద్దలుకొడుతూ.. అంతర్జాతీయ క్రికెట్లో 25 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు.
క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తన రెండు పెంపుడు కుక్కలతో ఉల్లాసంగా గడిపిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఈ వీడియోలో పెట్ డాగ్స్ సైతం సచిన్ కంపెనీని ఆస్వాదించాయి.
భారత క్రికెట్ జట్టు కోచ్గా గారీ కిర్స్టెన్ అద్భుతాలు సృష్టించాడు. ఆఖరికి 2011 క్రికెట్ ప్రపంచకప్లో భారత జట్టును విజయతీరాలకు చేర్చి చరిత్ర పుస్తకాల్లో తన పేరును లిఖించుకున్నాడు.