బాన్సువాడ నియోజకవర్గాన్ని తొమ్మిదేండ్లలో దాదాపు రూ.10వేల కోట్లతో అభివృద్ధి చేశానని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తనను మరోసారి ఆశీర్వదిం చి, భారీ మెజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పోచారం శ�
కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్నారని, దీంతో ప్రతిపక్ష పార్టీలకు డిపాజిట్ గల్లంతు కావడం ఖాయమని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. అరచేతితో సూర్య కిరణాలు ఆపలేము అన్న చందంగా కామారెడ్డి �
స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికి వివిధ గ్రామాల ప్రజలు శనివారం స్వచ్ఛందంగా మద్దతు ప్రకటించారు. తమ సంక్షేమం కోసం కృషి చేస్తున్న బీఆర్ఎస్ పార్టీకే ఓట్లు వేస్తామని మూకుమ్�
ఆరోగ్యవంతమైన సమాజమే కేసీఆర్ ప్రభుత్వ లక్ష్యమని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బిడ్డ పుట్టిన అరగంటలోపు ముర్రుపాలు పట్టించాలని, తల్లి పాలు అమృతంతో సమానమని పేర్కొన్నారు.
ప్రభుత్వం మంజూరుచేసిన అభివృద్ధి పనులను వారం రోజుల్లో ప్రారంభించాలని, ఒకవేళ ప్రారంభించని పక్షంలో పనులను రద్దుచేస్తామని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. రూ.500 కోట్లతో బాన్సువాడ నియోజకవర్గా�
రాష్ట్రంలోని పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించాలనే సంకల్పంతో కేసీఆర్ ప్రభుత్వం వైద్యరంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చిందని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మాతాశ�
రాష్ట్ర ప్రభుత్వం గిరిజన తండాలను పంచాయతీలుగా మార్చడంతో వాటి రూపురేఖలు మారిపోయాయని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. గిరిజన బిడ్డలే సర్పంచులుగా ప్రజలకు సేవ చేస్తున్నారని తెలిపారు. కేసీఆర్ ప్రభు�
స్వరాష్ట్రంలోనే చెరువుల అభివృద్ధి జరిగిందని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రూ. 6వేల కోట్లతో 46వేల చెరువులను మిషన్ కాకతీయ కింద అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుత�
రాష్ట్రాభివృద్ధిపై అభివృద్ధి పథంలో నడిపిస్తున్న సీఎం కేసీఆర్ వైపు దేశమంతా చూస్తోందని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బీర్కూర్ మండలకేంద్రంలో ఆదివారం ఆయన పర్యటించారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గురువారం హనుమాన్ జయంతిని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం నుంచే ఆలయాలకు భక్తులు పోటెత్తారు. హనుమంతుడికి అభిషేకాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు కొనసాగాయి. సభాపతి పోచారం శ్ర
సిద్ధాపూర్ రిజర్వాయర్ పనుల్లో వేగం పెంచాలని కాంట్రాక్టర్కు సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి సూచించారు. మండలంలోని సిద్ధ్దాపూర్ వద్ద నిర్మిస్తున్న రిజర్వాయర్ నిర్మాణ పనులను గురువారం ఆకస్మికంగా పరి�
సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ఆదివారం బిజీబిజీగా గడిపారు. పట్టణంలో పర్యటించి కొనసాగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో అభివృద్ధి పనులపై సమీక్షించారు. పట్టణ�