తెలంగాణలో (Telangana) పండుగ వలె సాగుబడి ఉన్నదని, భూమికి బరువయ్యేంత దిగుబడి వస్తున్నదని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అన్నారు. వ్యవసాయరంగంలో (Agriculture) రాష్ట్రం అద్భుత పరివర్తనను సాధించిందని చెప్పారు.
అకాల వర్షాలు, వడగండ్ల వానతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని, రైతులకు అండగా ఉంటుందని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి భరోసా ఇచ్చారు. పంట నష్టపోయిన రైతులు ఆందోళన చెందాల్�
నాడు బావిలో నీళ్లు లేవు. ఉన్నా పొలానికి పారిద్దామన్నప్పుడు కరంటు సక్కగ ఉండది. అయినా ధైర్యం చేసి సాగుచేద్దామన్నా పెట్టుబడికి పైసలుండకపోయేది. బయట అప్పు తెస్తే పంట మీద వచ్చిన లాభం వడ్డీలకే కట్టుడయ్యేది. ఇవ�
ఒకప్పుడు పంట సాగు చేయాలంటే అప్పు ఎక్కడ తేవాలి. ఎవల దగ్గర చేయి చాపాలని రైతు ఆలోచించేటిది. నీళ్ల సౌలత్ లేక, అడపాదడపా వస్తున్న కరంట్తో శాన ఇబ్బందయ్యేది. రెండు పంటలకు నీళ్లందక జనవరి వచ్చిందంటే వాటి కోసం ఎదు�
యాసంగి పంట పెట్టుబడి కోసం రైతుబంధు పథకం ద్వారా ఎకరానికి రూ. 5 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని రాష్ట్రప్రభుత్వం పంపిణీ చేస్తున్నది. ఇందులో భాగంగా బుధవా రం ఎకరం లోపు వ్యవసాయ భూమి గల రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బు�
రైతన్నలకు మొన్ననే వానకాలం పంట ఉత్పత్తులు అమ్మిన డబ్బులు చేతికొచ్చినయ్. ఆ ఆనందంతో అన్నదాతలు యాసంగి సాగుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే నారు పోయగా.. సంకాంత్రికి ముందే నాట్లు వేయాలని తహతహలాడుతున్నారు. ఎవుస�
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు బీమా పథకానికి అర్హులైన రైతులు దరఖాస్తులు చేసుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. కొత్తగా నమోదు చేసుకునే రైతులు 22-6-2022నాటికి కొత్త పట్టాదా�
రాష్ట్ర వ్యాప్తంగా గత 5 రోజుల్లో రూ.56.43 లక్షల మంది రైతులకు రూ.4801.99 కోట్ల పెట్టుబడి సాయం రైతుబంధు రూపంలో అందింది. బుధవారం ఒక్కరోజే 4.44 లక్షల రైతులకు రూ.857.28 కోట్లు ఖాతాల్లో
స్వరాష్ట్రంలో ఉమ్మడి నల్లగొండ అన్నపూర్ణ జిల్లాగా అవతరిస్తున్నది. కృష్ణా, మూసీ పరవళ్లకు కాళేశ్వరం జలాలు తోడవడంతో బీడు భూములన్నీ సస్యశ్యామలమై రికార్డు స్థాయిలో దిగుబడి వస్తున్నది. గత యాసంగిలో 10.74 లక్షల ఎక
తెలంగాణ ప్రభుత్వం వానకాలం పంటకు సంబంధించి రైతుబంధు కింద పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేస్తుండడంతో పల్లెల్లో పైసల పండుగ వాతావరణం నెలకొంది. బ్యాంకులు, ఏటీఎంలు, విత్తనాలు, ఎరువుల దుకాణాలు కళకళలాడు�
వానకాలం పంట పెట్టుబడి కోసం రైతుబంధు పథకం డబ్బులను మంగళవారం నుంచి రాష్ట్ర ప్రభుత్వం రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నది. దీంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని 16 మండలాల పరిధిలో 1,84,485 మంది �
జిల్లాలో రైతుబంధు సంబురం నెలకొంది. వానకాలం సీజన్లో రైతులకు పంట పెట్టుబడి పంపిణీ ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం తొలి రోజు ఎకరం విస్తీర్ణం ఉన్న రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.5వేల చొప్పున జమ చేసింది. సెల్ఫోన�
తెలంగాణ సర్కారు అన్నదాతలకు రైతుబంధు కింద పెట్టుబడి సాయం అందిస్తున్నది. వానకాలం, యాసంగికి సంబంధించి ఒక్కో సీజన్కు రూ.5 వేల చొప్పున యేడాదికి రూ.10 వేలు ఇస్తున్నది. ఇప్పటివరకు ఎనిమిది విడుతలుగా అందించగా.. మంగ
ఆరుగాలం కష్టపడి కడుపునింపుతున్న కర్షకుడిని కంటికి రెప్పలా కాపాడుకోవాలని దేశంలో ఎవరికీ ఆలోచన రాలేదు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు తప్ప. రెండు కార్లకు ఎకరానికి పది వేల పెట్టుబడినిచ్చి.. రైతుల