భూమిని నమ్ముకుని ప్రపంచానికి బువ్వను అందించే రైతన్నలు నేడు పిడికిలెత్తి నిరసనలు చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. పదేండ్ల కేసీఆర్ పాలనలో గుండెల నిండా ఆత్మవిశ్వాసం�
Telangana Decade Celebrations | తెలంగాణ వస్తే అంధకారం అవుతుందని శాపాలు.. విద్యుత్తు వ్యవస్థలు కుప్పకూలిపోతాయని జోస్యాలు.. ఆ శాపం పనిచేయలే, ఆ జోస్యం నిజం కాలే. తెలంగాణ వచ్చింది.. విద్యుత్తు వెలుగులు తెచ్చింది. కేవలం ఆరంటే ఆరు న
Telangana Decade Celebrations | నాడు బీడు భూములు.. నేడు పచ్చని భూములు, నాడు కరెంటు కోతలు.. నేడు నిరంతర వెలుగులు, నాడు క్షామం.. నేడు క్షేమం. ఇదీ తెలంగాణ సాధించిన విజయం, తెలంగాణ రైతన్న గడించిన ఘనవిజయం. రెండు కోట్ల ఎకరాల మాగాణం అని గర
Telangana Decade Celebrations | బతుకు అంటేనే దుర్భరం అన్న రోజుల నుంచి సంక్షేమం అంటే ఇదే అన్న స్థితికి చేరింది తెలంగాణ. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతి పథకం రూపకల్పనలో వినూత్నమైనది, అమలులో విప్లవాత్మకమైనది. ప్రతీది పేదల అభ�
Telangana Decade Celebrations | పరిశ్రమలు వర్ధిల్లాలి.. ఉపాధి పెరగాలి.. తెలంగాణ పచ్చబడాలి.. ఇదే మన ధ్యేయం అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఎప్పుడూ చెప్తుంటారు. అన్నట్టుగానే ప్రపంచంలోనే నంబర్వన్ పారిశ్రామిక విధానాన్ని అ�
Telangana Decade Celebrations | ఉద్యోగాలు లేవు. ఉత్పత్తి యంత్రాలూ సొంతమైనవి కావు. సాగుభూమి సంగతి సరేసరి. అత్యధిక శాతం మందికి రెక్కల కష్టమే జీవనాధారం. అభివృద్ధిలో చివరి స్థానం. అలాంటి అట్టడుగు స్థానంలో నిలిచిన దళితులను అభివృ
Telangana Decade Celebrations | ప్రణాళికతో కూడిన అభివృద్ధి, పాలనలో పారదర్శకత, పర్యావరణ పరిరక్షణ, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన.. ఇలా తెలంగాణ పట్టణాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి.
ఒకప్పడు వ్యవసాయం అంటే దండగా అనే నిరాశలో కూరుకు పోయిన రైతులకు తెలంగాణ ప్రభుత్వం భరోసా కల్పించింది. సీఎంగా కేసీఆర్ పాలన సాగిస్తున్నప్పటి నుంచి వ్యవసాయం అంటే ఒక పండగలా మారింది.
తెలంగాణ పథకాలు దేశానికి ఆదర్శంగా మారుతున్నాయి. రైతును రాజును చేసే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితో అమలు చేస్తున్న రైతుబంధు, రైతుబీమా పథకాలను ఇతర రాష్ర్టాలు అనుసరిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని
స్వరాష్ట్రంలో ఎవుసాన్ని పండుగలా మార్చిన సీఎం కేసీఆర్, రైతులకు అన్ని విధాలా అండగా నిలుస్తున్నారు. రైతు బీమాతో కుటుంబాలకు భరోసానిస్తున్నారు. ఆ పార్టీ ఈ పార్టీ అన్న తేడా లేకుండా ఆపద సమయంలో ‘నేనున్నా’ంటూ ధ
తెలంగాణ ప్రభుత్వం రైతుల శ్రేయస్సు కోసం అహర్నిశలు కృషి చేస్తున్నది. సాగు మొదలు, పంట చేతికొచ్చేవరకు వెన్నుదన్నుగా నిలుస్తున్నది. అన్నదాతల కుటుంబాలు కష్టాల పాలు కావొద్దన్న సదుద్దేశంతో రైతుబీమా పథకాన్ని ప
Minister Prashanth reddy | తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నదని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. రైతుల కల్లాలపై కేంద్ర ప్రభుత్వం కక్ష కట్టిందన్నారు. ఉపాధి హామీ పథకం కింద కల్లాలు