రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన రైతుబీమా పథకం బాధిత రైతు కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్నది. ప్రభుత్వం రైతుబీమా పథకం ప్రవేశపెట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 407 మంది రైతు కుటుంబా�
రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ‘రైతు బీమా’ పథకం నేపథ్యంలో గిఫ్ట్డీడ్ రిజిస్ట్రేషన్లు గణనీయంగా పెరుగుతున్నాయి. గుంట భూమి ఉన్న ప్రతి రైతుకూ ఈ పథకాన్ని ప్రభుత్వం వర్తింపజేస్తున్నది. దీంతో ఏదైనా కారణం�
సీఎం కేసీఆర్ తీసుకువచ్చిన రైతు బీమా అన్నదాతల కుటుంబాలకు భరోసా కల్పిస్తోందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మండలంలోని కొండన్నపల్లి గ్రామ పంచాయతీ పరిధి న్యాలకొండన్నపల్లికి చెందిన రైతు పిట్టల
రైతు సంక్షేమానికే రాష్ట్ర సర్కారు తొలి ప్రాధాన్యమిస్తున్నదని రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి ఈశ్వర్ స్పష్టం చేశారు. అందరికీ అన్నం పెట్టే రైతన్న ఆత్మగౌరవంతో జీవించేలా రాష్ట్ర వ్�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు, రైతుబీమా పథకాలు రైతులకు అండగా నిలిచాయని తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ తెలిపింది. ఈ రెండు పథకాల ద్వారా ఇప్పటి వరకు రైతులకు రూ.54,178 కోట్
రైతుబీమా కోసం ధ్రువపత్రాలు అప్లోడ్ చేసిన 24 గంటల్లోనే నామినీ ఖాతాలో రూ.5 లక్షలు జమ అయ్యాయి. ఒక్క రోజులోనే డబ్బులు రావడంతో ఆ కుటుంబ సభ్యులు సంతృప్తి వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ పుణ్యం వల్లే రైతు బీమా మంజ�
తుర్కయాంజాల్ : అనారోగ్యంతో మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి రైతుబీమా చేయూతనిస్తుందని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. తుర్కయాంజల్ మున్సిపాలిటీ తొరూర్ గ్రా