ఇన్నాళ్లూ రంది లేకుండా నడిచిన ఎవుసం.. మళ్లీ భారమవుతున్నది. సాగు కోసం మళ్లీ అప్పు చేయాల్సిన పరిస్థితి వస్తున్నది. కేసీఆర్ హయాంలో సాగు మొదలు వెట్టక మునుపే రైతుబంధు పైసలు ఖాతాల పడేటివి. కానీ కాంగ్రెస్ ప్రభ
తనపై విశ్వాసం ఉంచి గెలిపించిన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి స్పష్టంచేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం జమ్మికుంటలోని బీఆర
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. సాగునీటి వనరులు పెంచడంతోపాటు 24 గంటల కరెంట్ ఇవ్వడంతో పంటల సాగు గణనీయంగా పెరిగింది.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి తీసేస్తామని, దాని స్థానంలో భూ మాత తెచ్చి పట్టాదారు, కౌలుదారు కాలం పొందు పరుస్తామని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అంటున్నారు. అంటే ఇప్పుడున్న ధరణితో కాంగ్రెస్ నేత
దశాబ్దాలుగా అటవీ భూముల్లో సాగు చేసుకుంటున్న గిరిజన రైతుల కలను సీఎం కేసీఆర్ సాకారం చేశారు.
ఇచ్చిన హామీ ప్రకారం పోడు పట్టాలు ఇచ్చి వారికి భరోసా కల్పించారు. నిత్యం ఘర్షణలతో భయంగా
సాగు చేసుకునే పరిస్థితి న
రైతుబంధు.. రైతుబంధు.. రైతుబంధు.. ఏ నోట విన్నా ఇదే మాట. ఏ నలుగురు కూడళ్లు, హోటళ్ల వద్ద కలిసినా ఇదే చర్చ. సీఎం కేసీఆర్ ప్రతి బహిరంగ సభలో పెట్టుబడి సాయం గురించి విపులంగా వివరించడం, ప్రయోజనాలను తెలుపడం,
కొల్లగొట్టేందుకు మాస్టర్ప్లాన్ వేసింది. ల్యాండ్పూలింగ్ తరహాలో భూములను సేకరించి.. ఆ భూములను వివిధ కంపెనీలకు విక్రయించేందుకు కుట్రలు పన్నుతున్నది. వచ్చే డబ్బులతో ఆరు గ్యారంటీలను అమలుచేస్తామని టీపీ�
ఎన్నికలప్పుడు మాత్రం వచ్చే బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులను నిలదీసి అభివృద్ధికి ఓటు వేయాలని నిర్మల్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అన్నారు.
సంక్షేమ పథకాల ఆచరణలో తెలంగాణ రాష్ట్రం దేశం మొత్తాన్ని ఆకర్షించి ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం వినూత్న పథకాలను అమలు చేస్తూ రాష్ట్రంలోన
రాజకీయ లబ్ధి కోసం రాహుల్గాంధీ చేసిన వ్యాఖ్యలు సరికాదని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రచార కార్యక్రమంలో భాగంగా కల్వకుర్తి వచ్చిన �
గత ప్రభుత్వాల వైఫల్యం.. నిర్లక్ష్యంతో రైతన్నలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రజల పోరాటంతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగం గణనీయంగా అభివృద్ధి చెందుతున్నది.