ఉక్రెయిన్ విషయంలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో జరిగిన ఓటింగ్ ప్రక్రియలో తొలిసారిగా రష్యాకు వ్యతిరేకంగా భారత్ ఓటేసింది. 15 మంది సభ్యులున్న భద్రతామండలిలో భారత్కు తాత్కాలిక సభ్యత్వం ఉన్నది. కాగా, ఇప్�
ఈ ఏడాది ఫిబ్రవరిలో తమ దేశంపై రష్యా దాడి చేయడంతో ఉక్రెయిన్ మళ్లీ పుట్టిందని ఆ దేశాధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీ అన్నారు. సోవియట్ యూనియన్ నుంచి స్వతంత్రం పొంది 31 ఏళ్లు నిండిన సందర్భంగా ఆ దేశంలో స్వతంత్�
స్వాతంత్ర్య దినోత్సవం నాడు రష్యా దాడులు మరింత తీవ్రతరం అయ్యే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీ హెచ్చరించారు. సోవియట్ పాలన నుంచి స్వతంత్రం వచ్చి 31 ఏళ్ల
మాస్కో: రష్యా, ఉక్రెయిన్ యుద్ధం వల్ల జపొరిజియా అణు కేంద్రం వద్ద పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయి. ప్రస్తుతం ఆ ప్లాంట్ వద్ద ఉక్రెయిన్ ఉద్యోగులు ఉన్నా.. ఆ కేంద్రాన్ని మాత్రం రష్యా సైనికులు పహారా కా�
ఉక్రెయిన్లోని న్యూక్లియర్ పవర్ ప్లాంట్ వద్ద కాల్పులు జరిగిన విషయాన్ని హైలైట్ చేసిన ఉక్రెయిన్.. రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు పాశ్చాత్య దేశాలను ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోద�
మిత్ర దేశాలతో సంబంధాలకు రష్యా చాలా విలువ ఇస్తుందని, వారికి అత్యాధునిక మిలటరీ ఆయుధాలు అందించేందుకు సిద్ధంగా ఉందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. మాస్కో సమీపంలో జరిగిన ‘ఆర్మీ-2022’ కార్యక్రమంల�
రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న పోరు ప్రపంచం శాంతికి చిచ్చుపెట్టింది. ఇది రష్యా ఆధిపత్య ధోరణికి నిదర్శనమని పాశ్చాత్య దేశాలు వాదిస్తున్నాయి. అయితే ఈ గొడవను ప్రారంభించింది అమెరికానే అని చైనా అంటోంది. రష్�
ఉక్రెయిన్తో యుద్ధం మొదలైన తర్వాత పాశ్చాత్య దేశాలన్నీ రష్యాపై ఆంక్షలు విధించాయి. అదే సమయంలో ఉక్రెయిన్కు అవన్నీ మద్దతుగా నిలిచాయి. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికా భారీగా ఆయుధాలు, ఆర్థిక సహకారం అందించడం మొ�
ధర్మశాల: ఉక్రెయిన్, రష్యాకు చెందిన ఓ జంట.. హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. నిజానికి ఆ రెండు దేశాల మధ్య ప్రస్తుతం యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే హిమచల్ప్రదేశ్లోన
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో ఇప్పటికే ప్రపంచం ఆర్థిక సంక్షోభంలో మునిగిపోగా.. అంతర్జాతీయ యవనికపై మరో వివాదం రాజుకుంటున్నది. తైవాన్ కేంద్రంగా అమెరికా-చైనా వేస్తున్న ఎత్తులు పై ఎత్తులు ఎక్కడికి దారితీస్తాయ
కీవ్: ఉక్రెయిన్లో పండిన మొక్కొజొన్నలను ఇవాళ భారీ రవాణా నౌకలో తరలించారు. రష్యా యుద్ధం ప్రకటించిన తర్వాత.. ఉక్రెయిన్ నుంచి ఆహార రవాణా నౌకలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. దీంతో ప్రపంచవ్యాప్�
మాస్కో: ఉక్రెయిన్పై యుద్ధం ప్రకటించిన తర్వాత.. రష్యాపై పశ్చిమ దేశాలు గుర్రుమీదున్న విషయం తెలిసిందే. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో రష్యా ఓ కొత్త నిర్ణయం తీసుకున్నది. 2024 తర్వాత అంతర్జాతీయ అంతరిక్
ఆహారాన్ని ప్రపంచానికి వ్యతిరేకంగా ఉపయోగించే ఆయుధంగా రష్యా వాడుకుంటోందని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆఫ్రికాలోని కామరూన్ పర్యటనకు వెళ్లిన ఆయన.. రష్యాపై మండిపడ్డారు.
ఉక్రెయిన్-రష్యా మధ్య జరుగుతున్న పోరు వల్ల చాలా ప్రపంచ దేశాలు ఆకలితో అలమటిస్తున్నాయి. ఉక్రెయిన్ నుంచి ధాన్యం ఎగుమతులు ఆగిపోవడంతో చాలా దేశాలు ఇబ్బంది పడుతున్నాయని ఐక్యరాజ్య సమితి కూడా ఆందోళన వ్యక్తం చేస�
ప్రపంచవ్యాప్తంగా ఆహార సంక్షోభం తలెత్తకుండా ఉండటానికి రష్యా, ఉక్రెయిన్ చేతులు కలిపాయి. రష్యా బ్లాక్ చేసిన ఉక్రెయిన్ పోర్టులను తిరిగి పనిచేసేలా చర్యలు తీసుకున్నాయి. ఇందులో భాగంగా ఇరుదేశాల ప్రతినిధుల�