Air India Flight: రష్యాలో చిక్కుకున్న ఎయిర్ ఇండియా ప్రయాణికుల్ని .. శాన్ ఫ్రాన్సిస్కోకు తరలించేందుకు ఇవాళ మధ్యాహ్నం ప్రత్యేక విమానాన్ని పంపుతున్నారు. మంగళవారం బయలుదేరిన ఓ విమానంలో సాంకేతిక లోపం రావడ�
ఉక్రెయిన్ భయపడినట్టుగానే..ఆ దేశంలోని అత్యంత కీలకమైన ‘నోవా కఖోవ్కా’ ఆనకట్టను రష్యా పేల్చివేసింది! దీంతో వరద దిగువ ప్రాంతాల్ని ముంచెత్తింది. వరద ప్రభావిత ప్రాంతాల్లోని వారిని అధికారులు ఖాళీ చేయించారు.
Air India | ఢిల్లీ నుంచి శాన్ఫ్రాన్సిస్కో బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానాన్ని రష్యాకు మళ్లించారు. విమానం ఇంజిన్లో సాంకేతిక లోపమే ఇందుకు కారణమని చెబుతున్నారు. విమానంలో 216 మంది ప్రయాణికులు, 16 మంది సిబ్బంది ఉన్నా
Georgian Airways | ఒక జాతీయ ఎయిర్లైన్ సంస్థ ఏకంగా ఆ దేశ అధ్యక్షురాలిపై బ్యాన్ విధించింది. తమ విమానాల్లో ప్రయాణానికి ఆమెను అనుమతించబోమని స్పష్టం చేసింది. ఆ ఎయిర్లైన్ను బహిష్కరిస్తామని దేశ అధ్యక్షురాలు బెదిరిం
వరుస ప్రమాదాలతో హడలెత్తిస్తున్న మిగ్-21 ఫైటర్ జెట్ల వినియోగాన్ని నిలిపివేశామని భారత వైమానిక దళం శనివారం వెల్లడించింది. 1960 నుంచి ఇప్పటివరకూ 400కుపైగా ప్రమాదాలు జరిగాయి.
Barack Obama | ఉక్రెయిన్ (Ukraine) పై యుద్ధం తర్వాత అగ్రరాజ్యం అమెరికా (America)-రష్యా (Russia) మధ్య వివాదాలు మరింతగా ముదురుతున్నాయి. యుద్ధం నేపథ్యంలో క్రెమ్లిన్పై అమెరికా సహా పలు దేశాలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ద�
ప్రపంచంలో క్రూడాయిల్ ధరలు పెరిగితే మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి ప్రజల నడ్డి విరుస్తుంది కేంద్రం. మరి క్రూడాయిల్ తక్కువ ధరకు దొరికినప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాలి కదా! కానీ, అలా తగ్గడం
Missile Attack: కీవ్లో క్షిపణుల మోత మోగింది. ఆ నగరంపై రష్యా మళ్లీ విస్తృత స్థాయిలో అటాక్ చేసింది. దాదాపు 18 రకాల మిస్సైళ్లతో విరుచుకుపడింది. ఆ క్షిపణులన్నింటినీ ఉక్రెయిన్ కూల్చివేసింది.
బ్రహ్మోస్ సూపర్ సానిక్ క్రూయిజ్ క్షిపణి పరీక్ష మరోసారి విజయవంతమైంది. మిస్సైల్ డిస్ట్రాయర్ ఐఎన్ఎస్ మోర్ముగావ్ నుంచి ఈ క్షిపణిని ప్రయోగించినట్టు నేవీ అధికారులు ఆదివారం వెల్లడించారు.
Cruise Missiles: 15 క్రూయిజ్ మిస్సైళ్లతో కీవ్పై రష్యా అటాక్ చేసింది. అయితే ఆ క్షిపణులన్నింటినీ కూల్చివేసినట్లు ఉక్రెయిన్ అధికారులు స్పష్టం చేశారు. నాలుగు బాంబర్ విమానాల ద్వారా రష్యా ఆ క్షిపణులను వదిల�
మాస్కో (రష్యా) వేదికగా జరిగిన అంతర్జాతీయ వుషు టోర్నీలో తెలంగాణ ప్లేయర్లు సత్తాచాటారు. అద్భుత ప్రదర్శన కనబరుస్తూ పతకాలు కొల్లగొట్టారు. సింగిల్ వెపన్ విభాగంలో ఫరియా ఖానమ్ స్వర్ణం దక్కించుకోగా, సద్దామ్�