కన్నడ కస్తూరి రుక్మిణి వసంత్కు మహర్దశ మొదలైంది. ‘సప్తసాగరాలు దాటి’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుల దృష్టిని కూడా ఆకర్షించిన ఈ బెంగళూరు భామ.. ప్రస్తుతం తమిళంలో విరివిగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.
Ace Movie | తమిళ నటుడు విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఏస్’ (Ace). ఈ సినిమాలో రుక్మిణీ వసంత్ కథానాయికగా నటించింది. మే 23న ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ను అందు
Venkatesh | వెంకటేశ్ (Venkatesh), త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram).. ఈ క్రేజీ కాంబో అనగానే గుర్తొచ్చే సినిమా నువ్వు నాకు నచ్చావ్. ఎప్పుడు చూసినా చాలా ఫ్రెష్ ఫీల్ అందించేలా సాగుతూ అందరికీ పసందైన వినోదాన్ని అందిస్తుంది. �
Ace Review | విజయ్ సేతుపతి, ఆరుముగ కుమార్ కాంబోలో తెరకెక్కిన చిత్రం ఏస్. రుక్మిణీ వసంత్, దివ్యా పిళ్లై, యోగి బాబు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని దర్శక నిర్మాత బి.శివప్రసాద్ తెలుగులోకి తీసుకొచ్చారు. మే 23న
Kantara Chapter 1 | కన్నడ నటుడు రిషభ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘కాంతార చాప్టర్ -1. ఈ సినిమా 2022లో రిలీజై బ్లాక్బస్టర్ హిట్గా నిలిచిన ‘కాంతార’ సినిమాకు ప్రీక్వెల్గా వస్తున్న విషయం �
‘ఈ సినిమాలో యాక్షన్, రొమాన్స్ సమపాళ్లలో ఉంటాయి. ఓ వినూత్నమైన కథతో రూపొందించాం. తప్పకుండా తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతినందిస్తుంది’ అన్నారు అగ్ర హీరో విజయ్ సేతుపతి. ఆయన నటించిన తాజా చిత్రం ‘ఏస్' న�
Kantara 2 | కాంతార 2 షూటింగ్లో విషాదం చోటు చేసుకుంది. కేరళకు చెందిన కపిల్ (32) అనే నటుడు ఉడుపి జిల్లాలోని కొల్లూరు సమీపంలో ప్రవహించే సౌపర్ణిక నదిలో ప్రమాదవశాత్తు మృతి చెందాడు.
తమిళ అగ్రహీరో విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించిన మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘ACE’. అరుముగకుమార్ స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. మే 23న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా అధికారిక ప్రకటనతోపాటు పోస్టర్ని కూడా
Rashmika| ఛలో చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత వైవిధ్యమైన సినిమాలు చేస్తూ పాన్ ఇండియా స్టార్ హీరోయిన్గా మారింది అందాల ముద్దుగుమ్మ రష్మిక మంధా
‘అమరన్' చిత్రంతో గత ఏడాది భారీ విజయాన్ని అందుకున్నారు తమిళ అగ్ర హీరో శివకార్తికేయన్. ఆయన నటిస్తున్న తాజా చిత్రానికి ‘మదరాసి’ అనే టైటిల్ను ఖరారు చేశారు. ఏ.ఆర్.మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రా�
VD 12 | విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా ప్రాజెక్ట్ వీడీ12. ఈ సినిమా టీజర్కి తాజాగా ఎన్టీఆర్తో పాటు రణబీర్ కపూర్ వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నారు.