Cloudburst: రుద్రప్రయాగ్, చమోలీ జిల్లాల్లో క్లౌడ్బస్ట్ జరిగింది. దీంతో కుంభవృష్టి కురిసింది. భారీ స్థాయిలో అక్కడ వరద, బురద పొంగిపొర్లింది. దీని వల్ల వందల సంఖ్యలో కుటుంబాలు ఆ శిథిలాల్లో చిక్కుక�
Chopper Emergency Landing | పర్యాటకులతో వెళ్తున్న హెలికాప్టర్లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో హైవేపై అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. పైలట్తోపాటు టూరిస్టులు సురక్షితంగా బయటపడ్డారు. అయితే పార్క్ చేసిన కారుతోపాటు పల�
Kedarnath Pilgrim | సెల్ఫీ తీసుకునేందుకు (Taking Selfie) ప్రయత్నించి ఓ యువకుడు చివరికి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. సెల్ఫీ తీసుకునే క్రమంలో కాలుజారి ఉప్పొంగి ప్రవహిస్తున్న మందాకినీ నదిలో పడిపోయాడు.
వాతావరణం ఎలా ఉందన్న సమాచారం తెలుసుకొని కేదార్నాథ్కు బయల్దేరాలని రుద్రప్రయాగ్ జిల్లా యంత్రాంగం భక్తులకు సూచించింది. కేదార్నాథ్లో పెద్ద ఎత్తున మంచుకురుస్తున్న కారణంగా తగు జాగ్రత్తలతో భక్తులు ముం�
కేదార్నాథ్ యాత్రకు రావాలనుకునే భక్తుల రిజిస్ట్రేషన్ను మే 8 వరకు నిలిపివేశారు. రానున్న మూడు నాలుగు రోజుల్లో కేదార్ కనుమల్లో వాతావరణం ప్రతికూలంగా ఉండే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారు
ఉత్తరాఖంలోని జోషిమఠ్ తరహాలోనే మరో రెండు నగరాల్లోనూ ఇండ్లలో పగుళ్లు ఏర్పడుతుతున్నాయి. పుణ్యస్థలమైన జోషిమఠ్లో ఇప్పటికే 678 ఇళ్లు దెబ్బతిన్నాయి. ఇక రుద్రప్రయాగ్, కర్ణప్రయాగ్లోనూ ఇలాంటి పరిస్థితులే కన్�
చార్ ధామ్ యాత్ర| ఉత్తరాఖండ్లోని మూడు జిల్లాల ప్రజలు చార్ ధామ్ యాత్ర చేపట్టవచ్చని ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం నిలిపివేసింది. ఆ మూడు జిల్లాల వాసులకు యాత్రను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్�
తెరుచుకున్న కేదార్నాథ్ ఆలయం.. భక్తులకు నో ఎంట్రీ | ఉత్తర భారతంలోని ప్రముఖ శైవక్షేత్రమైన కేదార్నాథ్ ఆలయం తలుపులు సోమవారం ఉదయం తెరుచుకున్నాయి. గతేడాది నవంబర్ 16న ఆలయాన్ని మూసివేసిన విషయం తెలిసిందే.