ముంబై : ఉక్రెయిన్ నుంచి భారత్కు వచ్చే విద్యార్థులందరికీ ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహిస్తామని ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు సిబ్బంది ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎయిర్పోర్టు స్పెషల్ కారిడ�
సరికొత్త టెస్టింగ్ కిట్ను ఆవిష్కరించిన బయోజెనెక్స్ హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ): ఆర్టీపీసీఆర్ కన్నా వేగంగా, తక్కువ ఖర్చులో, ఒమిక్రాన్ సహా అన్నిరకాల వేరియంట్లను గుర్తించే టెస్టింగ్ కిట్ను �
తిరుమల : కరోనా కేసులు మళ్లీ విజృంభిస్తుండడం, కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతుండడం పట్ల టీటీడీ కఠిన చర్యలు తీసుకుంటుంది. ఇకపై తిరుమలలో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా నియమ ని
కరోనా రూపాంతరం చెందుతుండటం, పలు దేశాల్లో కొత్త వేరియంట్లు వెలుగుచూస్తుండటంతో కేంద్రం అప్రమత్తమైంది. ఇప్పటికే అమెరికా, యూరప్, మధ్య ప్రాచ్యం దేశాలకు చెందిన ప్రయాణికులు భారత్కు వస్తే నిర్వహిస్తున్న ఆర్
బెంగళూరు: కేరళలో మరోసారి కరోనా విజృంభిస్తున్నది. గత కొన్ని రోజులుగా రోజువారీ పాజిటివ్ కేసుల నమోదు పది వేలు దాటింది. ఈ నేపథ్యంలో కర్ణాటకలోని సీఎం యెడియురప్ప ప్రభుత్వం గురువారం కీలక నిర్ణయం తీసుకున్నది. �
నాగపూర్,మే, 28: కోవిడ్19 వైరస్ మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటినుంచీ దేశంలో వ్యాధి నిర్ధారణ పరీక్షా పద్ధతులను బలోపేతం చేయడం, పరీక్షల మౌలిక సదుపాయాలను పెంచుకోవడం వంటి అంశాలపై అనేక ముందడుగులు పడ్డాయి. ఈ నేపథ్యం�
చెన్నై : కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తితో తమిళనాడు ప్రభుత్వం ప్రైవేట్ లేబొరేటరీలు నిర్వహించే ఆర్టీపీసీఆర్ పరీక్షకు వసూలు చేసే చార్జీని రూ 900కు తగ్గించింది. తమిళనాడులో ఇప్పటివరకూ ఏడు బ్లాక్ ఫంగ
ఎక్సైజ్శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్, మే 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఆర్టీపీసీఆర్ పరీక్షల ఫలితాలు ఇకపై వెంటనే వస్తాయని ఎక్సైజ్శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ చెప్పారు. ఇందుకోసం మహబూబ్�
ఆర్టీపీసీఆర్ టెస్ట్| దేశంలో కరోనా కేసులు నానాటికి పెరుగుతుండటంతో రాష్ట్రానికి వచ్చే ప్రయాణికులకు పశ్చిమబెంగాల్ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను ప్రకటించింది.
కరోనా నుంచి కోలుకున్న కేసీఆర్ | కరోనా బారి నుంచి సీఎం కేసీఆర్ పూర్తిగా కోలుకున్నారు. ఆర్టీపీసీఆర్ పరీక్షలోనూ కేసీఆర్కు నెగెటివ్గా నిర్ధారణ అయ్యిందని వైద్యులు స్పష్టం చేశారు.
న్యూఢిల్లీ : గత వారం రోజుల్లో జరిపిన ఆర్టీపీసీఆర్ టెస్టుల వివరాలపై నివేదిక సమర్పించాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని ఢిల్లీ హైకోర్ట్ ఆదేశించింది. టెస్టుల సంఖ్య ఎందుకు తగ్గిందని ప్రశ్నించింది. కొవి�
ముంబై : కరోనా కట్టడికి విధించే లాక్డౌన్ ను ఉల్లంఘించే వారికి ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహించాలని బాంబే హైకోర్ట్ ఔరంగాబాద్ బెంచ్ స్పష్టం చేసింది. లాక్డౌన్ సడలింపు సమయం అనంతరం ఇండ్ల నుంచి బ�