ఆర్టీసీ గురించి కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ఉన్నదేమిటి? ఆ పత్రాన్ని బయటకు తీసి చూడగా అందుకు సంబంధించిన 14వ అంశంలో ఆర్టీసీ సిబ్బంది సంక్షేమం పేరిట ఐదు హామీలు కనిపిస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళ్లే ముందు, మూడ�
RTC Strike | ఆర్టీసీ సమ్మె ప్రభుత్వంలో చిచ్చుపెట్టిందా? ముఖ్యనేత, రవాణాశాఖ మంత్రి పొన్నం మధ్యం వైరంగా మారిందా? కార్మికుల సమ్మెకు రవాణాశాఖ మంత్రి వైఖరే కారణమని ముఖ్యనేత వర్గం అంటే..
RTC Strike | తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ప్రారంభించి, పూర్తిచేసిన ఆర్టీసీ విలీన ప్రక్రియకు కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేండ్ల తర్వాత తలొగ్గింది. కార్మికుల సమ్మెతో దారిలోకి వచ్చిన ప్రభుత్వం.. విలీన ప్రక్రియకు �
ఆర్టీసీ కార్మికులు కదం తొక్కారు. తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ చేపట్టిన సమ్మె మూడో రోజుకు చేరింది. ఈ క్రమంలో శుక్రవారం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఆందోళనలు నిర్వహిం చారు. గురువారం నర్సంపేటలో కార్మికుడు శ�
‘రేవంత్రెడ్డీ.. గత ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకుండా ఇంకెన్నాళ్లు కాలం గడుపుతావు. ఇలా ఎంతమందిని బలి తీసుకుంటావు?’ అని మాజీ మంత్రి హరీశ్రావు ముఖ్యమంత్రిని నిలదీశారు.
ఆర్టీసీ డ్రైవర్ శంకర్గౌడ్ మృతితో నర్సంపేటలో హైటెన్షన్ నెలకొన్నది. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణానికి చెందిన కోల శంకర్గౌడ్ (55) గురువారం (ఈ నెల 23న) రెండో రోజు ఆర్టీసీ సమ్మెలో కూర్చొని, కాంగ్రెస్ ప్రభ�
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేదాకా ఉద్యమం కొనసాగుతుందని ఆర్టీసీ కార్మిక నాయకులు స్పష్టం చేశారు. శుక్రవారం కోదాడ డిపో ఆవరణలో కార్మికులతో కలిసి ధర్నా నిర్వహించారు. బస్సులు డిపో నుండి బయటకు రాకుండా నల�
సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడడం అత్యంత బాధాకరం అని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అదనపు ప్రధాన కార్యదర్శి మిరియాల రంగయ్య ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఉదయం కొత్
తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా తమ న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ గత నాలుగు రోజులుగా చేస్తున్న నిరవధిక సమ్మెకు ఖమ్మం జిల్లా ఆల్ ఆటోమొబైల్ షోరూమ్స్..
మెదక్ పట్టణంలో మూడో రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతున్నది. శుక్రవారం ఆర్టీసీ కార్మికులతో పాటు పలు పార్టీల చెందిన నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు.
ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం, కార్మికులు పట్టుదలకు పోకుండా ప్రజల పక్షాన ఆలోచించాలని, చర్చల ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించారు. శుక్
KTR | వరంగల్ జిల్లా నర్సంపేటలో ఆర్టీసి డ్రైవర్ శంకర్ గౌడ్ది ఆత్మహత్య కాదు.. అది ముమ్మాటికీ రేవంత్ సర్కారు చేసిన హత్యే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు