TSRTC | రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం ప్రారంభమైనప్పటి నుంచి నిత్యం ఎక్కడో ఒక చోట ఘర్షణలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. సీట్ల కోసమో, బస్సును ఆపడం లేదనో గొడవలు జరుగు�
బస్సు ఆలస్యమవుతుందని ప్రైవేట్ ఆర్టీసీ డ్రైవర్పై ఓ ప్రయాణికుడు దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వికారాబాద్ జిల్లాలోని ఆర్టీసీ డిపోలో ఆదివారం బస్సు పక్కన పెట్టి డ్రైవర్ రాములు, కండక్టర్
Vikarabad | వికారాబాద్ బస్టాండ్లో ఓ ప్రయాణికుడు అత్యుత్సాహం ప్రదర్శించాడు. ఆర్టీసీ డ్రైవర్పై ఆ ప్రయాణికుడు దాడికి పాల్పడ్డాడు. దీంతో బస్సులను డ్రైవర్లు నిలిపివేసి ఆందోళకు దిగారు.
రాష్ట్రంలో సోమవారం ఒక్కరోజే ఏసీబీ అధికారులు మూడుచోట్ల దాడులు నిర్వహించారు. రోడ్డు ప్రమాదానికి కారణమైన నిందితుడికి స్టేషన్ బెయిల్తోపాటు వాహనం ఇచ్చేందుకు రూ.25 వేల లంచం తీసుకుంటూ ఆసిఫాబాద్ ఎస్ఐ రాజ్�
TSRTC | కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. టీఎస్ఆర్టీసీకి చెందిన బస్సు.. విశాఖపట్నం నుంచి భద్రాచలం వెళ్తుండగా కత్తిపూడి హైవేపై బోల్తా పడింది. డ్రైవర్ భాస్కర్ రావుకు బీపీ డౌన్ కావడంతో బస
హైదరాబాద్ : మలక్పేట ప్రధాన రహదారిలోని మెట్రో పిల్లర్ను ఓ ఆర్టీసీ బస్సు అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదం బుధవారం ఉదయం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో బస్సు, ఆటో డ్రైవర్లతో పాటు మరో ఇద్దర�
ఎర్రవల్లి చౌరస్తా, ఏప్రిల్ 11 : ఆర్టీసీ డ్రైవర్పై టీచర్ దాడి చేసిన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలంలోని ఎర్రవల్లి చౌరస్తాలో చోటుచేసుకున్నది. ఎస్సై గోకారి, స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్న�
తాడ్వాయి, ఫిబ్రవరి 17 : బీరు సీసా పేలడంతో ఆర్టీసీ డ్రైవర్కు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన ములుగు జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాప్ వద్ద గురువారం సాయంత్రం చోటుచేసుకొన్నది. ఆర్టీసీ �
Tamil Nadu | ఓ ఆర్టీసీ బస్సు వేగంగా కదులుతోంది.. ఈ క్రమంలోనే బస్సు డ్రైవర్కు ఛాతిలో నొప్పి.. తనకు గుండెపోటు అని గుర్తించిన సదరు డ్రైవర్.. బస్సును రోడ్డు పక్కకు ఆపాడు. బస్సులో ఉన్న
ఆదిలాబాద్ టౌన్ : జాతిపితా మహాత్మాగాంధీ జయంతి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలతో పాటు ప్రతి గ్రామం, పట్టణాల్లో ఉన్న గాంధీజీ విగ్రహాలకు, చి
హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): అస్వస్థతకు గురై తార్నాక దవాఖానలో చికిత్స పొందుతున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఏ జగన్మోహన్రెడ్డిని ఆ సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ పరామర్శించారు. గురువారం దవాఖానకు వ�