ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్య థియేటర్కు హైదరాబాద్ పోలీసులు ఇచ్చిన షోకాజ్ నోటీసులపై థియేటర్ యాజమాన్యం స్పందించి సమాధానం ఇచ్చింది. ఈ నెల 4న సంధ్య థియేటర్లో పుష్ప-2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా తొ�
‘సుదర్శన్ థియేటర్కు నాకు చాలా స్పెషల్. మీ అందరితో కలిసి ట్రైలర్ చూడటం ఆనందంగా ఉంది. ఈ నెల 29న థియేటర్లలో మనందరం పండగ జరుపుకుందాం’ అన్నారు హీరో నాని. ఆయన నటించిన తాజా చిత్రం ‘సరిపోదా శనివారం’ ఈ నెల 29న ప్ర�
Fire Accident | హైదరాబాద్ నగరంలోని ఆర్టీసీ క్రాస్రోడ్డులో బుధవారం సాయంత్రం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. శ్రీదత్త సాయి కాంప్లెక్స్లో మంటలు చెలరేగాయి. ప్రస్తుతం అగ్నికీలలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి.
నగర సిగలో మరో మణిహారం చేరనున్నది. హైదరాబాద్కే తలమానికంగా నిలువనున్న ఇందిరాపార్కు- వీఎస్టీ స్టీల్ బ్రిడ్జి నిర్మాణం పూర్తయింది. రూ.450 కోట్లతో 2.6 కిలోమీటర్లు నిర్మించిన అతిపెద్ద ఉక్కువంతెన పనులు ఇటీవల పూ�
ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసే బిల్లును గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అడ్డుకోవడంపై ఆర్టీసీ ఉద్యోగులు భగ్గుమన్నారు. గవర్నర్ తీరును నిరసిస్తూ.. శనివారం నగరవాప్త్యంగా నిరసనలతో హోరెత్తించారు.
ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనుల కారణంగా జేబీఎస్ - ఎంజీబీఎస్ మార్గంలో మెట్రో రైళ్ల రాకపోకల సమయాలను ఇటీవల కుదించిన విషయం తెలిసిందే.
భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు సినిమా థియేటర్లలో ఉదయం ఆట గాంధీ చిత్రాన్ని చూపిస్తున్నది. ఈ ప్రత్యేక ప్రదర్శనకు హాజరై తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయా�
చిక్కడపల్లి : ఆత్మ రక్షణ, దేహదారుఢ్యం, మానసిక వికాసానికి ఎంతో ఉపయోగపడే కరాటేను రెండు తెలుగు రాష్ట్రాల పాఠశాలల్లో ప్రవేశ పెట్టాలని ప్రముఖ సినీనటుడు సుమన్ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు విజ్ఞప్తి చేశారు.ర�
సికింద్రాబాద్ : నవరాత్రులు మండపాల్లో కొలువుదీరి విశేష పూజలందుకున్న ఏకదంతుడిని నిమజ్జనం ఆదివారం ఘనంగా నిర్వహించారు. శోభాయాత్రలో వర్షం పడుతున్నా ప్రజలు, భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని విఘ్నాధిపతికి న�
చిక్కడపల్లి : నగరంలో ప్రసిద్ధి గాంచిన ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో స్వామి వారి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. స్వామివారి నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ఆదివారం స్
చిక్కడపల్లి : వినాయక నవరాత్రి ఉత్సవాల్లో ప్రతి ఒక్కరూ మట్టి వినాయకున్ని ప్రతిష్ఠించి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గురువారం చిక్కడపల్లిలోని �