హైదరాబాద్: కలియుగ వైకుంఠం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి ఆర్టీసీ బస్సుల్లో వెళ్లే ప్రయాణికులకు టీఎస్ ఆర్టీసీ తీపి కబురు అందించింది. ఇక నుంచి ఆర్టీసీ బస్సుల్లో తిరుమల వెళ్లే
హైదరాబాద్ : ఈ నెల 29న 34 ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో నగర ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని గ్రేటర్ ఆర్టీసీ అధికారులు కీలక నిర
ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలే లక్ష్యంగా టీఎస్ఆర్టీసీ దేశంలోనే తొలిసారిగా బస్సుల్లో ఐ-టిమ్స్ (ఇంటెలిజెంట్ టిక్కెట్ ఇష్యూ మిషన్) అతి త్వరలోనే ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నది.
హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ప్రయాణించే వారికి టీఎస్ ఆర్టీసీ శుభవార్త వినిపించింది. నగర ప్రయాణికులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్కు వచ్చే వారు.. తమ గమ్యస్థానాలను చేరే�
హైదరాబాద్ : నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాట పట్టిస్తామని టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ స్పష్టం చేశారు. హైదరాబాద్ అబిడ్స్లోని స్మైలింగ్ స్టార్స్ ప్లే స్కూల్ను సజ్జనార్ ప్రారంభించారు. ఈ సంద�
హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులకు టీఎస్ ఆర్టీసీ శుభవార్త వినిపించింది. ఈ నెల 23 నుంచి జూన్ 1వ తేదీ వరకు ఆ�
తిరువనంతపురం : కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. కాలం చెల్లిన బస్సులను తరగతి గదులుగా మార్చి అందుబాటులోకి తీసుకురావాలని ఆ రాష్ట్ర రవాణా శాఖ నిర్ణయించింది. ఈ విషయాన్ని రాష్ట్ర ర�
హైదరాబాద్ : ప్రజారవాణా ప్రాముఖ్యతను గడప గడపకు తీసుకువెళ్లే సృజనాత్మకత మీలో ఉందా! తెలంగాణ ఆర్టీసీ సేవలను ప్రజలకు సులువుగా అవగాహన కల్పించాలనుకుంటున్నారా!.. అయితే అలాంటి వారి కోసమే షార్ట్ ఫిలిం కాంటెస్ట్
హైదరాబాద్ : ప్రజారవాణా వ్యవస్థ అయిన ఆర్టీసీకి తమ ప్రయాణాలతో ఆర్థిక చేయూతనివ్వాలని ప్రజలకు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. ప్రజలు తమ రోజువారీ పనులు, ఇతర అవరాల నిమిత్తం చేసే ప్రయాణాల్లో భాగ�