శేరిలింగంపల్లి, డిసెంబర్ 11 : నగరంలోని లింగంపల్లి నుంచి యాదాద్రి పుణ్యక్షేత్రానికి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) శనివారం వజ్ర ఏసీ బస్సు సర్వీసులు ప్రారంభించింది. గచ్చిబౌలిలోని సెంట్రల్ యూనివర్సి
హైదరాబాద్ : ఏపీలో కర్ఫ్యూ కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్కు వెళ్లే బస్సులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు రాష్ట్ర ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ తెలిపారు. ఉదయం నుండి వెళ్లే �
హైదరాబాద్ : రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలో రాత్రి 9 గంటల వరకే బస్సు సర్వీసులను నడపనున్నట్లు టీఎస్ఆర్టీసీ వెల్లడించింది. నగరంలో బస్సు సేవలు ఉదయం 5 నుంచి