ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బుధవారం వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు దుర్మరణం చెందారు. నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం నసర్లపల్లి గేట్ సమీపంలో కారు, బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు చనిపో�
హైదరాబాద్ నుంచి జనగామ దిశగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు ప్రమాదం నుంచి తృటిలో బయటపడింది. ద్విచక్రవాహనాన్ని తప్పించే ప్రయత్నంలో ఈ సంఘటన జరిగింది. ఒక్కసారిగా బస్సు అదుపుతప్పింది. డ్రైవర్ చాకచక్యంగా బస్సును
కారు, ఆర్టీసీ బస్సు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ఘటన సోమవారం ఉదయం కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని ఘన్పూర్(ఎం) శివారులో చోటుచేసుకొన్నది. నిజామాబాద్ జిల్లా
అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం, జిల్లేరు వాగులో బుధవారం మధ్యాహ్నం ఆర్టీసీ బస్ బోల్తా పడి 9మంది దుర్మరణం పాలైన సంఘటనను మరచిపోకముందే మరో రెండు సంఘటనలు జరగడం ప్రయాణికుల
అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 9 మంది మృతి చెందిన కుటుంబాలకు సీఎం జగన్ సంతాపం తెలిపారు. జరిగిన ఘటన దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక
షాద్నగర్ : ప్రయాణికులతో వెళ్తున్న ఓ ఆటోను ఆర్టీసీ బస్సు వెనుకనుంచి ఢీకొట్టిన ఘటన షాద్నగర్ బైపాస్ రోడ్డులో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. షాద్నగర్ నుంచి బాలానగర్ వైపు ప్రయాణికు
9మంది సంగారెడ్డి దవాఖానకు.. 14 మందికి విరిగిన కాళ్లు, చేతులు, పలువురికి గాయాలు మర్పల్లి : ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బొల్తాపడిన సంఘటన మర్పల్లి మండలంలోని గురంగట్టు తండా సమీపంలో శుక్రవారం చోటు చేసుకుంది. ప్రయాణ
ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు తల్లితో పాటు కుమారుడు, కూతురు దుర్మరణం దూలపల్లిలో ఘటన కుత్బుల్లాపూర్, నవంబర్ 10 : దూలపల్లిలో ఘెర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీ క�
తొరూరు : తొరూరు డివిజన్ కేంద్రంలోని టీచర్స్ కాలనీ బీవోఐ బ్యాంక్ సమీపంలో బుధవారం సాయంత్రం ఆర్టీసీ బస్, లారీ ఢీకొన్నాయి. వరంగల్-ఖమ్మం ప్రధాన రహదారిపై ఈ ఘటన చోటు చేసుకోవడంతో సుమారు గంట పాటు ట్రాఫిక్ జా
బేగంపేట్ : ఎప్పుడు రద్దీగా ఉండే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో కంటోన్మెంట్ డిపోకు చెందిన ఏపీ 29 జెడ్ 3269 నెంబర్ గల ఆర్టీసీ బస్సు మెట్రో పిల్లర్ నెంబర్ బి 956ను ఢీ కొట్టింది. వివరాల ప్రకారం సికిం
మహబూబ్నగర్ : జిల్లాలోని రాజాపూర్ మండలం రంగారెడ్డిగూడలో రోడ్డు ప్రమాదం సంభవించింది. జాతీయ రహదారిపై లారీని వెనుక నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10 మందికి గాయాలయ్యాయి. బాధితుల్లో ఓ మహ