9మంది సంగారెడ్డి దవాఖానకు.. 14 మందికి విరిగిన కాళ్లు, చేతులు, పలువురికి గాయాలు మర్పల్లి : ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బొల్తాపడిన సంఘటన మర్పల్లి మండలంలోని గురంగట్టు తండా సమీపంలో శుక్రవారం చోటు చేసుకుంది. ప్రయాణ
ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు తల్లితో పాటు కుమారుడు, కూతురు దుర్మరణం దూలపల్లిలో ఘటన కుత్బుల్లాపూర్, నవంబర్ 10 : దూలపల్లిలో ఘెర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీ క�
తొరూరు : తొరూరు డివిజన్ కేంద్రంలోని టీచర్స్ కాలనీ బీవోఐ బ్యాంక్ సమీపంలో బుధవారం సాయంత్రం ఆర్టీసీ బస్, లారీ ఢీకొన్నాయి. వరంగల్-ఖమ్మం ప్రధాన రహదారిపై ఈ ఘటన చోటు చేసుకోవడంతో సుమారు గంట పాటు ట్రాఫిక్ జా
బేగంపేట్ : ఎప్పుడు రద్దీగా ఉండే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో కంటోన్మెంట్ డిపోకు చెందిన ఏపీ 29 జెడ్ 3269 నెంబర్ గల ఆర్టీసీ బస్సు మెట్రో పిల్లర్ నెంబర్ బి 956ను ఢీ కొట్టింది. వివరాల ప్రకారం సికిం
మహబూబ్నగర్ : జిల్లాలోని రాజాపూర్ మండలం రంగారెడ్డిగూడలో రోడ్డు ప్రమాదం సంభవించింది. జాతీయ రహదారిపై లారీని వెనుక నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10 మందికి గాయాలయ్యాయి. బాధితుల్లో ఓ మహ