RS Praveen Kumar | అధికారంలోకి వచ్చిన వెంటనే రుణమాఫీ చేస్తామని చెప్పి.. ఇచ్చిన మాటను తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నాగర్కర్నూలు ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
RS Praveen Kumar | ఎంపీగా అవకాశం కల్పిస్తే నాగర్కర్నూల్(Nagarkurnool) వాణి ఢిల్లీలో వినిపిస్తానని, పేద ప్రజల అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేసి చూపిస్తానని నాగర్కర్నూల్ పార్లమెంట్ బీఆర్ఎస్(BRS) అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీ
ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులను ఏప్రిల్ ఫూల్స్ చేయొద్దని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. కాంగ్రెస్ గ్యారంటీల్లో భాగం గా రాష్ట్రంలో నేడు లక్షలాద�
మీకు అండగా నేనుంటాను.. నాగర్కర్నూల్ పార్లమెంట్ నుంచి గెలిపించి మీకు సేవ చేసే అదృష్టం కల్పించాలని నాగర్కర్నూల్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ కార్యకర్తలను కోరారు. ఆదివా�
కేసులు సాకుగా చూపుతూ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైనా శిక్షణకు పంపకుండా ప్రభుత్వం కొందరు అభ్యర్థుల పట్ల నిర్దయ చూపుతున్నదని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ విమర్శించార�
వెన్నుపోట్లు, ద్రోహాలు, కుట్రలు, దాడులను ఎదుర్కోవటం బీఆర్ఎస్కు కొత్తేమీ కాదని, ప్రజల గుం డెల్లో బీఆర్ఎస్ స్థానం ఉన్నంత వరకు ఏమీ కాదని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు.
RS Praveen Kumar | ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా బీఆర్ఎస్ పార్టీని వీడనని నాగర్కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ స్పష్టం చేశారు. తాను గొర్రెను కాను.. కాలేనని.. ఇంకెక్కడి పోవాలన్న ఆలోచన కూడా లే
RS Praveen Kumar | కాంగ్రెస్ నేత వివేక్ వెంకటస్వామి కుటుంబానికి పేద ప్రజల బాధలు తెలియవని నాగర్కర్నూలు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. ఆస్తులు కాపాడుకోవడం వివేక్ వెంకటస్వామి కుటుంబ
రాష్ట్రంలో ప్రభుత్వం అంటూ ఉన్నదా, ఉంటే జాడ చెప్పండి.’ అంటూ బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ట్విట్టర్ వేదికగా ఎద్దేవా చేశారు. ఎంపికైన ఎక్సైజ్ కానిస్టేబుళ్ల విషయమై పట్టించుకోని ప్రభుత్వ వైఖరిప
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో నూతన హైకోర్టు భవన నిర్మాణానికి రంగం సిద్ధమైంది. హైకోర్టు భవన నిర్మాణ పనులకు బుధవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శంకుస్థాపన చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. వ్యవసాయ యూన�
బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్ నాయకత్వంపై నమ్మకంతో ఆదివారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఆర్ఎస్.ప్రవీణ్కుమార్తోపాటు మాజీ ఎంపీ కేశవరావు, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి, మా