‘పిల్లల తల్లిదండ్రులకు గర్భశోకం మిగిల్చొద్దు. గురుకులాల్లో చదువుతున్న ఆరున్నర లక్షల మంది విద్యార్థులకు తల్లి, తండ్రి అన్నీతానై చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్ర
కాగజ్నగర్ మున్సిపాలిటీ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న కార్మికులకు కనీసం వేతనాలు చెల్లించలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని, ఇకనైనా చొరవ తీసుకొని వారి సమస్యకు పరిష్కారం చూపాలని బీఆర్ఎస్ రాష
RSP | గురుకులాల్లో చదువుతున్న పేద పిల్లల సంక్షేమం, రక్షణపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో పది రోజుల్లోనే ఇద్దరు విద్యార్థులు
అవగాహన, రైతులపై చిత్తశుద్ధి లేక కాంగ్రెస్ ప్రభుత్వం బంగారం లాంటి నీళ్లను బంగాళాఖాతంలోకి వదులుతున్నదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ధ్వజమెత్తారు. పాలమూరు జిల్లాలో రైతులు నీటి కోసం ఎదురు చూస�
ఓ దళిత మహిళలపై పోలీసులు వ్యవహరించిన తీరు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉన్నదని, రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ లేకుండా పోయిందని, అంతా లాఠీ పోలీసింగే రాజ్యమేలుతున్నదని, శాంతిభద్రతలపై ప్రభుత్వానికి ఏమా
ఇబ్బడిముబ్బడిగా నేరాలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, అందుకే పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
RS Praveen Kumar | ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నానని బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు షరతులు లేని రుణ మాఫీ చేయాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. కాగజ్నగర్ పట్టణంలోని పద్మాశాలీ సేవా సంఘం భవనంలో బుధవారం విలేకరుల సమావేశంలో
BRS Party | మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీ ఫాంపై గెలిచిన పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణను తెచ్చిన కేసీఆర్ను కాదని, తెలంగాణ ద్రోహిగా చరిత్రలో నిలి�
బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని, పార్టీకి పూర్వ వైభవం తేవాలని నాయకులు, కార్యకర్తలకు పార్టీ రాష్ట్ర నాయకుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నార�
RS Praveen Kumar | సూర్యాపేట జిల్లాలోని బాలెంల సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ను సస్పెండ్ చేయాలని విద్యార్థినులు గత నాలుగైదు రోజుల నుంచి డిమాండ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. నిన్న రాత్రి సూర�
RS Praveen Kumar | ఒక్కో కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు రూ. 100 కోట్లు సంపాదించడానికి వారు చేసేది మీలా రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదు ముఖ్యమంత్రి గారూ... కావాలంటే మీ పంచన చేరిన రియాజ్ ను అడగండి చెబుతాడు అని ఆర్ఎస్ ప్రవీణ్ కు�
నిరుద్యోగుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం మొండివైఖరిని వీడాలని, లేకుంటే జాతీయస్థాయిలో ఉద్యమిస్తామని పలువురు వక్తలు హెచ్చరించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు అశోక్నగర్ క్రాస్రోడ్లో నిరుద్యోగులతో ఏఐసీ�